Suryaa.co.in

Andhra Pradesh

స్మార్ట్ మీటర్ల వినియోగానికి అధికార ముద్ర

అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అధికార ముద్ర వేశారు. ఇప్పటివరకు జనరల్ టర్న్స్ అండ్ కండీషన్స్ ఆఫ్ సప్లయ్ లో స్మార్ట్ మీటర్ అనే పదమే లేకుండా పారిశ్రామిక, వాణిజ్య, గృహ కనెక్షన్లకు వాటిని అమర్చుతున్నారు. తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో స్మార్ట్ మీటర్ల వినియోగానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చట్టబద్ధత కల్పించింది.

LEAVE A RESPONSE