Suryaa.co.in

Andhra Pradesh

పవన్ కళ్యాణ్ ను కలిసిన షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఇవ్వాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

LEAVE A RESPONSE