పూర్తిగా ఆంధ్రాగా మారిపోయిన తెలంగాణా

ప్రాంతీయవివక్ష,
మతఘర్షణలు,
కులగొడవలు,
అవినీతి,
బంధుప్రీతి,
క్విడ్ ప్రోకో,
అధికార కేంద్రీకరణ,
ఓటుకు నోట్లు,
కుటుంబపాలన,
భూకబ్జా లు,
ల్యాండ్ సెటిల్మెంట్లు,
పేకాట పందాలు,
రాజకీయ హత్య లు,
వ్యభిచార మూఠాలు,
కమీషన్లు,
నియంతృత్వ పాలన,
లిక్కర్ మాఫియాలు,
ప్రాజెక్టుల్లో అవినీతి,
నిధుల దుబారా,
టెండర్ల లో గోల్మాల్…

ఇలాంటి అవలక్షణాలున్నాయని, తెలంగాణా వస్తే ఇలాంటివి ఉండవని పెద్దపెద్ద మాటలు చెప్పినవాళ్ళు ఇపుడు వాళ్ళను మించిపోయారు.
ఇందుకేనా తెలంగాణ?

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు)

Leave a Reply