జ‌గ‌న్ అరాచ‌క‌పాల‌న‌లో అన్నిరంగాలు సంక్షోభంలో

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జ‌గ‌న్ అరాచ‌క‌పాల‌న‌లో అన్నిరంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున‌ప‌డ్డాయ‌ని చెప్పేందుకు సోద‌రి మోహ‌న జీవిత‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌. పంట నష్టాలు విపరీతంగా రావడంతో చేసిన అప్పులు తీర్చ‌లేక‌ భర్త సోమేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పోషణ కోసం చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకుంది. చ‌దువు పూర్తిచేసిన పిల్లల‌కు ఉద్యోగాలు రాక త‌ల్లికి చేదోడుగా ఉంటున్నారు. త‌న క‌ష్టాల‌న్నీ చెప్పుకున్న సోద‌రి..బాబు వ‌స్తేనే బాగుప‌డ‌తాం అంటూ ఆశాభావం వ్య‌క్తం చేసింది.

Leave a Reply