లోయలో పడ్డ వ్యాన్ ..11 మంది మృతి

– 14 మందికి తీవ్ర గాయాలు
– వ్యాన్‌లో 30 మంది ప్రయాణికులు

చెన్నై: ఓ వ్యాన్‌ అదుపు తప్పి లోయలో పడి 11 మంది మృతి చేందిన సంఘటన తమిళనాడులోని జువ్వాదిమలైకొండ వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితేతమిళనాడులోని జువ్వాదిమలైకొండ వద్ద అదుపుతప్పి ఓ వ్యాన్‌ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మఅతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మఅతులంతా పులియూర్‌ గ్రామస్తులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply