Suryaa.co.in

Month: September 2022

English

SLBC Convenor calls on CM

SLBC Convenor and GM of Union Bank of India, Navneet Kumar called on Chief Minister YS Jagan Mohan Reddy at his Camp Office here on Thursday. Navneet Kumar had recently taken over as Convenor of SLBC. Union Bank of India…

Andhra Pradesh

సర్పంచుల కన్నా వాళ్ళకే గౌరవ వేతనాలు

– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ సర్పంచుల కన్నా గ్రామ వాలంటీర్లకు, అంగన్వాడి టీచర్లకు, ఆయా లకే గౌరవ వేతనాలు ఎక్కువగా ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా, విజయనగరం టౌన్లో జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని…

Entertainment

టర్కీ రెస్టారెంట్లో అలా చేసిన బాలయ్య

‘ఎన్బీకే 107’ కోసం టర్కీ వెళ్లిన నందమూరి బాలకృష్ణ అక్కడ ఓ రెస్టారెంట్కు వెళ్లారు. అయితే ఆ రెస్టారెంట్లో ఆయన చేసిన ఓ పని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ బాలయ్య ఏం చేశారంటే.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూట్‌ కోసం బాలయ్య ఇటీవల టర్కీ వెళ్లారు.మరికొన్ని రోజులపాటు చిత్రబృందం ఇక్కడే…

Features National

జయహో.. వందే-భారత్ ఎక్స్‌ప్రెస్

– గంటకు 180 కిలోమీటర్ల వేగం – ఆ ఘనత చూపించని మీడియా మనకు మన దేశం సాధించిన అతి పెద్ద విజయాలతో పనిలేదు. మన ప్రభుత్వం ప్రజల కోసం రూపొందించిన.. అద్భుత ప్రాజెక్టుల గురించి వినే తీరిక, పట్టించుకునే ఓపిక లేదు. మీడియాకూ అంతే. కూల్చివేతలకు ఇచ్చే ప్రాధాన్యం, నిర్మాణాలకు ఇవ్వదు. మొన్న కూడా…

Andhra Pradesh Crime News

సప్లయరే హంతకుడు

-నెల్లూరులో జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు – క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివ హత్య చేసినట్లు వెల్లడి నెల్లూరు నగరంలో మూడు రోజుల క్రితం హత్యకు గురైన దంపతుల కేసును.. పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 28వ తేదీన నెల్లూరులోని…

Andhra Pradesh

సెప్టెంబర్ 1 విద్రోహ దినం.. కలెక్టరేట్‌ల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన

-ఉద్యోగులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి – ఏపీఎన్జీవో డిమాండ్‌ అమరావతి : ఉద్యోగుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటిస్తామని ఏపీఎన్జీవో ప్రకటించింది. సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విరమించినా అరెస్టు చేయటం అన్యాయమని మండిపడింది. ఉద్యోగులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు. సీపీఎస్‌ రద్దు కోసం…

Andhra Pradesh

ఏకదంతుడికి మొర పెట్టుకున్న రాజధాని మహిళ రైతులు

అమరావతి : అమరావతే ఏకైక రాజధానిగా ఉండేలా చూడాలంటూ మహిళ రైతులు గౌరీతనయుడికి మొరపెట్టుకున్నారు. సెప్టెంబర్ 12న జరగబోయే రెండో విడత మహా పాదయాత్రకు ఎలాంటి ఆటంకలు లేకుండా చూడాలని విఘ్నేశ్వరుడికి విన్నవించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలంటూ మహిళ రైతులు.. దీక్షా శిబిరాలలో కొలువుదీరిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయస్థానం తీర్పు మేరకు…

Political News

తెలంగాణ రాజకీయ నాయకుల దాహం, ఆకలి తీరనిది

– లక్ష మంది కుంభకర్ణులు,లక్ష మంది బకాసురులు కలిస్తే ఒక రాజకీయ నాయకుడు రామాయణం లోని కుంభకర్ణుడు,మహా భారతం లోని బకాసురుడు కేవలం తమ ఆకలి ని మాత్రమే తీర్చుకునే వారు. కుంభకర్ణుడు ఆరు నెలలు మేల్కొని ఉన్నప్పుడు ఆకలి ఐనప్పుడు మాత్రమే తినేవాడు. మిగతా ఆరు నెలలు నిద్ర పోయేవాడు,ఇక బకాసురుడు ప్రతి రోజూ…

Political News

కాంగ్రెస్ నేతల పట్ల ఆర్ఎస్ఎస్ విశ్వాసం

1946 నవంబర్లో గురూజీ పంజాబ్ లో పర్యటించినప్పుడు అక్కడి జిల్లా సంఘచాలక్ డాక్టర్ బలదేవ్ బర్మన్ “పాకిస్తాన్ ఏర్పాటు గురించి చర్చి బాగా జరుగుతుంది నిజంగానే దేశ విభజన జరుగుతుందా ? “అంటూ ప్రశ్నించారు. అప్పుడు గురూజీ “నాకు మహాత్మా గాంధీ పట్ల పూర్తి విశ్వాసం ఉంది ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదనను…

Features

వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు

1. తల్లి అప్పగించిన బాధ్యత కోసం… శిరస్సునే త్యాగం చేశాడు.. ఎంత ఆపద వచ్చినా లక్ష్యం ముఖ్యం తగ్గేదిలే 2. ములోకాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను చుట్టి రావాలి అనే పందెంలో తల్లిదండ్రుల చుట్టూ తిరిగి విజేతగా నిలిచాడు. అక్కడ సమయస్ఫూర్తి తల్లితండ్రులు అంటే భక్తిభావం. 3. వేదవ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని తాళ పత్ర గ్రంథలపై రాసేప్పుడు…