Suryaa.co.in

Month: June 2023

కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్లోని ప్రముఖులపై జగన్ వేధింపులు

– భయపెట్టి లొంగదీసుకొని కొందరిని తనపంచనచేర్చుకొని, ఆయావర్గాలన్నీ తనతో ఉన్నాయని నమ్మించే దుష్ట ఆలోచనలో జగన్ ఉన్నాడు • నంద్యాలలో ప్రముఖవిద్యావేత్త శాంతారాముడిని వేధించి దారికి తెచ్చుకోవాలని జగన్ చూస్తున్నాడు • గతంలో పొంగూరి నారాయణ ను అక్రమకేసులతో వేధించాడు • పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాల్లో జోరుపెంచడంతో, ముద్రగడతో చిలుకపలుకులు పలికిస్తూ, తానేదోకాపుల్ని ఉద్ధరించినట్టు…

అచ్యుతాపురం సెజ్ లో అగ్నిప్రమాదంతో ఇద్దరు కార్మికులు మృతి చెందటం బాధాకరం

– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి:- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‍లో అగ్నిప్రమాదంతో ఇద్దరు కార్మికులు మృతి చెందడం బాధాకరం. ప్రమాద ఘటనపై పూర్తి స్ధాయి దర్యాప్తు జరపాలి. ప్రమాదాల నివారణకు చిత్తశుద్దితో చర్యలు తీసుకోవాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. భవిష్యత్ లో ఇలాంటి…

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట

– విదేశీ పర్యటనకు బయలుదేరిన రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ – దక్షిణ కొరియా రాజధాని సీయోల్, సింగపూర్ లలో ఉన్న పర్యాటక కేంద్రాలను అధ్యయనం చేయటానికి రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ విదేశీ…

అర్హులకు సంక్షేమ పధకాలు

– ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కార్యక్రమాలకు అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాల చేత ఆగిపోయిన వారికి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ శ్రీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం…

Focus on education

Amaravati, June 30: The month witnessed a major step in the reformation of Government schools with Chief Minister YS Jagan Mohan Reddy setting up a high-level working group on steps to be taken to transform the students into world class…

Dr Santi Ramudu joins YSRCP

Amaravati, June 30: Dr M. Santi Ramudu, owner of the Santi Ram educational institutions in Nandyal, has joined YSRCP in the presence of Chief Minister YS Jagan Mohan Reddy, at the Camp Office here on Friday. Along with Santi Ramudu,…

అందుకే రైతుబాంధవుడు చంద్రన్న!

– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్ ఎడారి నేలల్లో సైతం బంగారు పంటలు పండించే నేర్పు ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాతలకు మాత్రమే సొంతం. గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపాన సముద్ర తీర ప్రాంత భూములకు ఎటువంటి సాగునీటి సౌకర్యం అందుబాటులో లేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో విజనరీ లీడర్ చంద్రబాబు చొరవతో ఇక్కడి…

అన్న‌దాత‌ల్ని గ‌ద్ద‌లా త‌న్నుకుపోతున్నాడు జగన్

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం సొంత జిల్లాలోనే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే ఇక ఇతర జిల్లాల్లో పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.కడప జిల్లా ఖాజీపేట మండలం తుడమలదిన్నెకు చెందిన రైతు వెంకట సుబ్బారెడ్డి అప్పుల బాధ తాళ‌లేక‌, వార‌స‌త్వంగా వ‌చ్చిన భూమి అమ్మ‌కానికి పెట్టాడు. తండ్రి చ‌నిపోవ‌డంతో త‌న‌ పేరుతో…

చంద్రబాబు అబద్ధాలకోరు అనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం కావాలా..?

-మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అబద్ధాలకోరు బాబు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టిన నాటినుంచి మా మేనిఫెస్టోను సంపూర్ణంగా సమగ్రంగా అమలు చేస్తున్నారు. ఎక్కడైనా సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందలేని కుటుంబాల కోసం ముఖ్యమంత్రి ‘జగనన్న సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపట్నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతోన్న తరుణంలో దీనిపై చంద్రబాబు భిన్నమైన…

పేదలకు గృహాలు, ఇళ్ల స్థలాలివ్వడంలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్‌

– ఎంపీ విజయసాయిరెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంకా కేవలం రూపాయికే కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం గతంలోని అన్ని సర్కార్ల కన్నా చాలా ముందుంది. కేవలం ఉన్నతాధికారులకు, సంపన్నులకే సొంతమని మొదట్లో భావించిన రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా…