Suryaa.co.in

Month: June 2023

జీఎస్టీ వసూళ్లలో ఏపీ-తెలంగాణ రెండంకెల వృద్ధి నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రూ.3373 కోట్లు, తెలంగాణ రూ.4507 కోట్ల వసూళ్లు దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. మే నెలకు గానూ మొత్తం రూ.1,57,090 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ మొత్తం 12 శాతం అధికం. గతేడాది ఈ మొత్తం…

Posted on **

GDP of our Nation for the year 2022 – 23 had registered a remarkable growth

BJP Political Feedback Pramukh, Dinakar Lanka Facts and Figures of GDP pertaining to the pre and post Lock Down of Covid19 is quite essential to compare the economic activity of Global performance with Bharat. Fact is GDP of our Nation…

Posted on **

దశాబ్ది ఉత్సావాలు శతాబ్దాలు నిలిచిపోవాలి

-తొమ్మిదేళ్ల ప్రగతి వర్తమానానికి చేరాలి -సంబురాలలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి -రైతులకు ఇదొక ఉత్సవ శోభ -సంక్రాంతిని మరిపించాలి -కాళేశ్వరం తొలి ఫలం అందుకున్నది సూర్యాపేట జిల్లానే -ఆధునికదేవాలయలుగా రైతు వేదికలు -తలసరి ఆదాయంలో తెలంగాణా టాప్ -మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలు శతబ్దా కాలంగా…

Posted on **

రాష్ట్రలో ఈ ఏడాదే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యం చంద్రబాబు దోచుకో, పంచుకో, తినుకో విధానంతో ఏపీ అభివృద్ధికి తూట్లు మంత్రి విడదల రజిని రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో…

Posted on **

కిషన్‌రెడ్డి చొరవతో ఏపీ, తెలంగాణల్లో రెండు సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం

తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో ఏపీ, తెలంగాణల్లో రెండు సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు లేఖ రాసింది. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్‌, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు మార్గాల్లో ఈ సర్వే…

Posted on **

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ద్రోహం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి

-పొత్తుల గురించి చర్చిస్తున్న బాబు, పవన్ కళ్యాణ్ -వారి నిర్ణయం మేరకే పొత్తులన్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ -లోకేష్ పాదయాత్రకు, బాబు సభలకు వస్తున్న అనూహ్య స్పందన చూసి కొంప కొల్లేరు -అవుతుందేమోనని ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్లే ఛాన్స్ -వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో బిజెపికి పొత్తు ఉంటుందని నేను అనుకోవడం లేదు…

Posted on **

తలసానికి మాదాసి కురువల కృతజ్ఞత

మాదాసి కురువలకు కూడా సబ్సిడీ పై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల గొర్రెల పెంపకం వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మాదాసి కురువ లు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం కొల్హాపూర్ MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆలంపూర్,MLA అబ్రహం ల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన మాదాసి కురువ లు మంత్రి…

Posted on **

ప్రభుత్వ బిల్డింగ్ లను కబ్జా చేస్తాం

-కేసీఆర్ ప్రభుత్వం బిసి వ్యతిరేకి -ప్రతి బిసికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి -లేదంటే ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వం -ధరణి వచ్చాక భూములన్నీ కబ్జా -ఎంపీ, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేసీఅర్ ప్రభుత్వం బిసి వ్యతిరేకి.9 ఏళ్ళ కాలంలో ఒక్క లోన్ ఇవ్వలేదు. . ప్రతి బిసికి లక్ష…

Posted on **

మన తెలంగాణ దేశానికే అన్నపూర్ణ

– తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంధర్భంగా రాష్ట్ర రైతులు, రైతు కూలీలు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో సాధించిన విజయమిది రైతుబంధు రైతుల పెట్టుబడి బాధలు తీర్చింది. రైతుభీమా రైతులలో ఆత్మస్థయిర్యం నింపింది24 గంటల ఉచిత కరంటు రైతులకు భరోసానిచ్చింది.సాగునీరు వారిలో నమ్మకాన్ని…

Posted on **

అంగరంగ వైభవంగా తెలంగాణ శతాబ్ది వేడులు

-9 నుండి 2 వ విడత గొర్రెల పంపిణీ -ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు జూన్ 2 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి…

Posted on **