Suryaa.co.in

Month: June 2023

ఆషాఢ బోనాల ఉత్స‌వాల‌కు రూ. 15 కోట్లు

– మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వెల్లడి హైద‌రాబాద్: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే ఆషాఢ బోనాల ఉత్స‌వాల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ. 15 కోట్లు కేటాయించిన‌ట్లు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వెల్లడించారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక‌ సహాయం కోసం వారం రోజుల్లో ఆలయ కమిటీలు…

Posted on **

ఒలింపిక్ పతక విజేతలను అలా ఈడ్చుకెళ్తారా?

-క్రీడాకారులతో ఇంత అమర్యాదగా ప్రవర్తించడం ఇదే మొదటిసారన్న మల్లీశ్వరి -వారిని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూసి తన మనసు తట్టుకోలేకపోయిందని ఆవేదన -వారు కోరితే క్రీడా మంత్రిత్వశాఖతో మాట్లాడతానని హామీ -కరణం మల్లీశ్వరి ఆవేదన న్యూ ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు…

Posted on **

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి

– ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్ న్యూ ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డి ఆప్రూవర్‌గా మారారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ మేరకు ఆయన అభ్యర్ధన దాఖలు చేశారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనకు కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కవిత మాజీ…

Posted on **

ఢిల్లీ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

-మధ్యప్రదేశ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు -మహాకాల్‌ ఉజ్జయినిలో గవర్నర్‌ అధ్యక్షతన నిర్వహణ -ఎంపీ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ నరహరి ట్వీట్‌ -వేడుకల నిర్వహణకు అధికారుల నియామకం -2న కోర్టుల్లో జాతీయ పతాకావిష్కరణ హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. సచివాలయంలో జూన్‌ 2న ఉదయం…

Posted on **

గోల్కొండ కోటలో తెలంగాణ వారోత్సవాలు

– ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌రెడ్డి హైదరాబాద్: కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం గోల్కొండ కోటలో ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పరిశీలించారు. చారిత్రాత్మక గోల్కొండ కోటలో తెలంగాణ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారందరూ ఈ వేడుకలు హాజరవుతారన్నారు….

Posted on **

తిరుమల ఘాట్ రోడ్డులో ఓవర్ టేకింగ్ చేస్తే కఠిన చర్యలు

తిరుమల: వేసవి సెలవులు కారణంగా తిరుమలకు భక్తుల‌ తాకిడి పెరిగిందని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. రెండవ ఘాట్ రోడ్డులో 10 వేల వాహనాలు, మొదటి ఘాట్ రోడ్డులో 8 వేల వాహనాలు వెళ్తున్నాయని ఏఎస్పీ చెప్పారు. గత రెండు వారాల నుంచి ఘాట్ రోడ్డులో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఘాట్ రోడ్డులో ఓవర్ టేకింగ్…

Posted on **

నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కేసీఆర్ కుటుంబానికే

– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ‘నీళ్లు’ నిధులు’ నియామకాలు’ అనే స్ఫూర్తికి అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుంది అంటున్న కేటీఆర్ మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది.కేటీఆర్ చెబుతున్న ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికి వెళ్లాయి. కేటీఆర్ అంటున్న ‘సమగ్ర, సమతుల్య, సమ్మిళిత’ అభివృద్ధి పేరుమీద… కోట్ల రూపాయలు…

Posted on **

టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ తీపికబురు

-రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో డీఏ -జూన్ నెల వేతనంతో కలిపి చెల్లింపు -టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు సంస్థ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ)…

Posted on **

టీడీపీ మేనిఫెస్టో అంటే జగన్ కు ఎందుకంత భయం?

– చంద్రబాబు మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే తనకు, తనపార్టీకి పుట్టగతులుండవన్న భయంతోనే జగన్ నోటికొచ్చినట్టు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు – విజనరీ నాయకుడి ఆలోచనలు ప్రిజనరీ జగన్ కు ఏంతెలుస్తాయి? • ప్రజల్లోకివెళ్లి చేసిందిచెప్పుకొని, ధైర్యంగా పోటీ చేసేసత్తా జగన్ కు లేదు కనకే.. టీడీపీ మేనిఫెస్టో చూడగానే పిచ్చికూతలు కూస్తున్నాడు. • 4 ఏళ్లలో…

Posted on **

ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్నది కులాల మధ్య పోరు కాదు, వర్గ పోరాటమే!

ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది కులాల మధ్య పోరు కాదు, ఇది ధనిక, పేద వర్గాల మధ్య పోరాటం అనే వాస్తవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పడం కొందరికి విస్మయం కలిగించింది. చాలా మందికి మింగుడు పడడం లేదు. గడచిన నాలుగు సంవత్సరాలుగా…

Posted on **