Suryaa.co.in

Month: June 2024

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏలేటి

ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు, బిజెపి నాయకులు రాథోడ్ రమేష్ హఠాన్మరణం విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉట్నూర్ కు వెళ్లి రమేష్ రాథోడ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రాథోడ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం బీజేపీకి తీరని లోటని అన్నారు. ఉమ్మడి…

ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కీలకం

-శక్తివంతమైన భాగస్వామ్యాలను నిర్మించడానికి ఇది మంచి వేదిక -సాంకేతికత అభివృద్ధికి హైదరాబాద్ కేంద్ర బిందువు -మోదీ నాయకత్వంలో దేశ గతిని మార్చే సంస్కరణలు – కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తాజ్ కృష్ణలో జరిగిన వాణిజ్య వ్యాపార వేత్తల ఆత్మీయ సదస్సులో మంత్రి పీయుష్ గోయల్ తో కలిసిపాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్:…

కాంట్రాక్టర్ వద్ద కమీషన్ల కోసం కక్కుర్తి

-కాంగ్రెస్ లోనూ కొందరు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు -కమీషన్లకు కక్కుర్తి పడటంవల్లే స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం -తక్షణమే స్మార్ట్ సిటీ నిధుల అవకతవకలు, కమీషన్ల బాగోతంపై విచారణ జరపాలి -స్మార్ట్ సిటీ మిషన్ దేశవ్యాప్తంగా పొడిగింపు -నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాసిన కేంద్ర నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ పట్టణాల అభివ్రుద్ధికి…

మాట నిలబెట్టుకున్న బాబు

-చంద్రబాబు హామీ.. మచిలీపట్నంలో తొలి పెన్షన్ -అందుకోనున్న పర్వీన్ మచిలీపట్నం: ఫత్తుల్లాబాద్‌ కు చెందిన సీమా ఫర్వీన్ (21) అనే దివ్యాంగురాలు సోమవారం తొలి పెన్షన్ అందుకోనుంది. 100% వైకల్యంతో… మంచానికే పరిమితమైన సీమా ఫర్వీన్ కి గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనల పేరుతో ప్రతి నెల వస్తున్న పెన్షన్ ను నిలిపి వేశారు. దీనిపై…

తొలి పెన్షన్ వీరికే

మంగళగిరి : జూలై ఒకటి ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెనుమాకలో పెరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఇంటి నుంచే లాంఛనంగా ప్రారంభించనున్నారు. తండ్రి కూతుళ్ళకి మొదటి పెన్షన్ అందజేయబోతున్నారు.

వైసీపీ కోసం అరెస్ట్ కాదు.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం

-లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా – ఎంపీ మిథున్ రెడ్డి తిరుపతి: వైసీపీ కోసం అరెస్ట్ కాదు.. ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. “ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. మా వారిని పరామర్శించేందుకు వెళ్తున్న నన్ను అడ్డగిస్తున్నారు. ఎంపీగా…

ఉపాధి హామీ బకాయిలను విడుదల చేయండి

హైకోర్టు ఆదేశించినా బిల్లులివ్వలేదు – చంద్రబాబు కి రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి అమరావతి: గతంలో చేసిన ఉపాథి హామీ పనుల బకాయి బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్ సీఎం చంద్రబాబునాయుడును కోరారు. ఆ మేరకు బాబును కలిసిన ఆయన.. 2018- 19 సంవత్సరంలో చేసిన ఉపాధి హామీ…

సంపద సృష్టించడం అంటే ఇదేనా?

-7000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు అప్పులు -సూపర్‌ సిక్స్‌ పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు -రైతులకు సాయం ఎప్పుడు చేస్తారు? -వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి కావొస్తుంది. టెక్నికల్‌గా జులై 12కు నెల రోజులవుతుంది. చంద్రబాబు…

మరీ ఇంత నిర్లక్ష్యమా?

-అంబేద్కర్ భవన్ ను శిథిలావస్థకు చేర్చారు -కోట్లు వెచ్చించి పార్టీ కార్యాలయం కట్టుకున్నారు -మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం -ప్రతిపాదనలు సిద్దం చేయండి -ఎస్సీ వెల్ఫేర్ శాఖ డీడీకి -మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు మచిలీపట్నం: ప్రజావసరాలను పక్కన పెట్టి.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి విలాసవంత భవనాన్ని కట్టుకున్నారని వైసీపీపై మచిలీపట్నం దళిత జనం తీవ్ర…

ఉచిత బస్సు ప్రయాణంపై త్వరలో తీపి కబురు

-విశాఖ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ఏపీ రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళగిరి : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీపై త్వరలోనే తీపి కబురు చెబుతామని ఏపీ రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఉచిత…