Suryaa.co.in

Month: March 2025

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక

– కృష్ణ భాస్కర్ కు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభినందనలు – భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్ హైదరాబాద్: వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక అయ్యారు. స్టాటిస్టిక్స్ మరియు అనాలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు…

గల్లీలో హోదాను మరిచి తిట్లు – ఢిల్లీలో చిట్ చాట్లు

– రేవంత్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్. 39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా…

కేసీఆర్ హత్యకు రేవంత్ కుట్ర?

– అందుకే మార్చురీకి పంపిస్తామన్నారు – హత్య చేస్తేనేనే కదా మార్చురీకి పంపేది? – రేవంత్ మాటల వెనుక కుట్ర కోణం – సీఎంపై చర్య తీసుకోండి – పోలీసులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాక్టర్ దాసోజు శ్రవణ్ ఫిర్యాదు – రేవంత్ రెడ్డి అరాచక పాలన – రాహుల్ గాంధీకి ఇది కనిపించలేదా? – కేసీఆర్…

27,000 మంది భక్తులు శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని తిలకించేలా ఏర్పాట్లు

– టిటిడి ఈవో జె. శ్యామలరావు -ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష – శ్రీనివాస కళ్యాణోత్సవానికి 300 బస్సులు అమరావతి: వెంకట పాలెంలో శనివారం సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని 27,000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టిటిడి ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆలయం ముందు ఉన్న క్యాంపు కార్యాలయంలో టిటిడి…

ప్రశ్నించే స్థాయి నుంచి పరిష్కరించే స్థాయికి ఎదిగింది

* 11 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అవమానాలు… మరెన్నో ఛీత్కారాలు * కష్ట కాలంలో అండగా నిలబడింది జన సైనికులు, వీర మహిళలే * ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజల అభిమానం చూరగొన్నాం * 100 శాతం స్ట్రైక్ రేట్ సరికొత్త చరిత్రను లిఖించాం * పిఠాపురం జయకేతనం సభలో ప్రసంగించిన పార్టీ పీఏసీ ఛైర్మన్,…

రూ.15 వేల పింఛన్దారుల్లో 3 వేల మంది అనర్హులు?

అమరావతి: అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారు అడ్డంగా దొరికిపోతున్నారు. నెలకు రూ.15వేలు, రూ.6 వేల చొప్పున పింఛన్ పొందేవారిలో అక్రమార్కుల గుట్టు బయటపడుతోంది. నెలకు రూ.15 వేల పింఛన్ పొందే వారిలో 19 వేల మంది వివరాలను వైద్యబృందాలు తాజాగా ఆన్లైన్లో నమోదుచేశాయి. వాటిని సెర్చ్ అధికారులు విశ్లేషించగా, 3 వేల మంది ఆ మేర…

తమిళనాడులో ముదిరిన త్రిభాషా వివాదం

– హిందీ రూపీ ‘₹’సింబల్‌ తిరస్కరించిన స్టాలిన్ -వెంటనే బీజేపీ కౌంటర్ (వాసు) హిందీని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతున్నారనే విషయంపై పోరాడుతున్న తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిందీ అక్షరంతో ఉన్న రూపీ సింబల్‌ను తరిస్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఆ రాష్ట్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కాపీల్లో రూపీ సింబల్‌కు బదులు తమిళంలో రూ…

మహేశ్వర్‌రెడ్డికి బీజేపీలో గుర్తింపు లేదు

– అందుకే కాంగ్రెస్‌పై విమర్శలు – తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డే – భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌: 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేసింది? ఏం హామీలను అమలు చేసిందో చెప్పాలని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని…

బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలా? సిగ్గు.. సిగ్గు

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్‌: ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటి ? ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఓవైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ…

ముఖ్యమంత్రికి మూడుచెరువుల నీళ్లు తాగిస్తాం

– ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్‌: అసెంబ్లీ సాక్షిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్క పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరనసలతో కదంతొక్కిన గులాబీ శ్రేణులకు ధన్యవాదాలు.ఇవాళ కార్యక్రేత్రంలో మీరు చూపించిన సమరోత్సాహం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వానికి కూడా కొండంత స్ఫూర్తినిచ్చింది. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎలా…