Home » సాయిధరమ్‌తేజపై దాడి

సాయిధరమ్‌తేజపై దాడి

తృటిలో తప్పిన ప్రమాదం

పిఠాపురం : జనసేన అధినేత పవన్‌కు ప్రచారం చేస్తున్న ఆయన మేనల్లుడు, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్‌పై దుండగులు దాడికి ప్రయత్నించారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. మెగా కుటుంబానికి చెందిన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్‌పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో, ఆకతాయిలు ఆయనపై డ్రింక్ బాటిల్స్ విసిరారు. కాకానాడలోని పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ దాడిలో సాయి ధరమ్ తేజ్‌కి తృటిలో భారీ ప్రమాదం తప్పింది.

Leave a Reply