Suryaa.co.in

**

Donate generously to Armed Forces Flag Day Fund

– AP Governor Biswa Bhusan Harichandan Vijayawada, December 06: On the occasion of the Armed Forces Flag Day being celebrated on December 7, Andhra Pradesh Governor Biswa Bhusan Harichandan, in a message appealed to the people of Andhra Pradesh, to…

CM reviews Agri sector

Amaravati, Dec 6: Chief Minister YS Jagan Mohan Reddy held a review meeting on Agriculture and other allied sectors and directed the officials to create awareness among farmers on cultivation of alternative crops instead of paddy under bores and provide…

జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై హత్యా ప్రయత్నం ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ

నాగార్జున రెడ్డి పై జరిగిన హత్యా ప్రయత్నం కేసులో నిజనిర్ధారణ కొరకు అడిషనల్ ఎస్పీ అధికారి చేత విచారణ జరిపించాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ -ఈ నెల 29 లోపల నివేదిక సమర్పించాలని ప్రకాశం జిల్లా ఎస్పీకి ఆదేశాలు 2019 లో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి పై జరిగిన…

గౌరవ సభ కాదది కౌరవ సభ:చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించి కింది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె. అచ్చెన్నాయుడు,  యనమల రామకృష్ణుడు,  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  నిమ్మకాయల చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, కేఎస్…

ఓటీఎస్ పేరుతో పేదలపై భారం వేస్తారా?

-పేదల ఇళ్ల పథకం కోసం ఓటీఎస్ -ఏపీ ప్రభుత్వంపై విమర్శలు -ఓటీఎస్ పేదలకు వ్యతిరేకమన్న బీవీ రాఘవులు -ప్రభుత్వం ఓటీఎస్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ -సీపీఎం అగ్రనేత బీవీ రాఘవులు  సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఓటీఎస్ పథకం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఓ కార్యక్రమంలో ఆయన…

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: సీఎం జగన్‌

వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష అమరావతి : ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, బోర్ల కింద వరికి…

తెలంగాణ ఉద్యమకారులారా….బీజేపీలోకి రండి

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు -ఉద్యమకారులకు నిజమైన వేదిక బీజేపీ అని రుజువైంది -కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, తరుణ్ చుగ్, సంజయ్ సమక్షంలో….. -బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక నేత సీహెచ్. విఠల్ -తెలంగాణలో 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ విఠల్ ఆందోళన…

ఓటిఎస్ పేరుతో పేదరికాన్ని అవమానిస్తే అంబేద్కర్ ను అవమానించినట్లే

-అంబేద్కర్ ఆశయ సాధన కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ -ప్రతి పేదవానికి కూడు-గూడు-గుడ్డ అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం -టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం -ఇళ్లకు ఓటీఎస్ కాదు – పేదల మెడకు ఉరితాడు -పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్…

పోలవరం: నీటి పారుదల పనులకే నిధులు

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్‌ విభాగానికి మాత్రమే నిధులు కేటాయించబోతున్నట్లు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. 2017-18 ధరల ప్రాతిపదికపై పోలవరం…

రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసులను వీలైనంత త్వరగా తేల్చండి

లోక్ సభలో వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ.వీ. మిథున్‌రెడ్డి డిమాండ్  – రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై లోక్ సభలో వైయస్ఆర్సీపీ ఎంపీల నిరసన – రఘురామ వ్యాఖ్యలపై ఘూటుగా స్పందించిన మిధున్ రెడ్డి – బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు దోచిన స్కాం స్టర్ రఘురామకృష్ణరాజు – భారత్‌ థర్మల్‌…