Suryaa.co.in

**

రాష్ట్రంలో జే.ట్యాక్స్, జిల్లాలో మినిస్టర్ ట్యాక్స్, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ట్యాక్స్

– కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తే పనులెలా సాగుతాయి.? – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు దేశంలో ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెడితే రాష్ట్రంలో మాత్రం జే.ట్యాక్స్ కట్టి పనులు పనులు ప్రారంభించాల్సి వస్తోంది. రాష్ట్రంలో జె.ఎమ్.ఎమ్ ట్యాక్సులు దందా నడుస్తోంది. రాష్ట్ర స్థాయిలో జేట్యాక్స్.. జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్…..

70 శాతం మంది మోడీకి జై!

దేశ ప్రజల ఆమోదం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 13 దేశాల అధినేతలకు సొంత ప్రజల ఆమోదం (అప్రూవల్) ఎంత ఉందన్న అంశంపై ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ సర్వేలో మోడీ 70 శాతం రేటింగ్స్ తో మొదటి స్థానం దక్కించుకున్నారు. జో బైడెన్,…

నెహ్రు చేసిన నేరం!

చాలామంది జవహర్‌లాల్ నెహ్రు అంటే దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడనుకుంటారు. గొప్ప విదేశాంగ విధానం ఉన్న పాలనాదక్షుడనుకుంటారు. ఆయన పాటించిన విదే శాంగ విధానమే ఇప్పటికీ పరమోతృష్ఠమయినదనుకుంటారు. కానీ.. అదే నెహ్రు.. మన దేశంలో పుట్టి.. మనదేశంలోనే 70 శాతం ప్రవహించే సింధు నదీ నీటిపై, పాకిస్తాన్‌కు పెత్తనం అప్పగించారని ఎంతమందికి తెలుసు? అసలు ప్రపంచంలో ఏ…

అలా అయితే ఎయిర్‌టెల్ ఎందుకు? బీఎస్‌ఎన్నేలే వాడండి..దూరదర్శనే చూడండి!

ప్రైవేటు వద్దు. ప్రభుత్వమే ముద్దు. ఇదీ ఇప్పుడు అవకాశవాదుల నయా స్లోగన్. సరే.. అలాగే కానిద్దాం. వారి వాదన ఎందుకు కాదనాలి? వారి ముచ్చట ఎందుకు వద్దనాలి? మరి అన్నీ ప్రభుత్వమే చేయాలనే వాళ్లు.. ముందు తామూ ప్రభుత్వ దారిలో నడవాలి కదా? ఇన్ని ప్రైవేటు చానెళ్లు ఎందుకూ.. ఎంచక్కా దూరదర్శనే చూడవచ్చుగా? నారాయణ, చైతన్య…

గిద్దలూరు త్రిబుల్ ఐటీ విద్యార్థి ప్రతిభ

ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన త్రిబుల్ ఐటీ ఫైనల్ ఇయర్ విద్యార్థి పంట దత్తాత్రేయ రెడ్డి.. తన మేధస్సుతో ఓ అద్భుతమైన సోషల్ మీడియా యాప్ తయారు చేశాడు.తనలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ , గ్లాస్ డైరీ అనే పేరుమీద సోషల్ మీడియా యాప్ రూపకల్పన చేశాడు.ఈ యాప్ లో ఓ వ్యక్తి తన వ్యక్తిగత…

సోము వీర్రాజు నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని

– కేంద్రం ఇచ్చిన కోవిడ్ మార్గదర్శకాల్లో 4వ పేరా చదువుకోండి – కేంద్రం ఆదేశాల మేరకే..బహిరంగ ప్రదేశాలు, పందిళ్లలోనే వేడుకలు వద్దన్నాం – అంతేతప్ప వినాయక చవితి పండగ జరపవద్దనలేదు – వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టీకరణ వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏమన్నారంటే..‘కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాల మేరకే.. అన్ని…

ఎంత మంది వృద్ధులను బలి తీసుకుంటారు జగన్ రెడ్డి.?

– పెన్షన్ దారుల మరణాలకు జగన్ రెడ్డే కారణం – తొలగించిన 3 లక్షల పెన్షన్లను పునరుద్ధరించాలి – లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మరోసారి శ్రీకారం – టీడీపీ శాసన సభ్యులు బెందాళం అశోక్ అర్హులైన వయోవృద్ధులకు పెన్షన్ దూరం చేయడమే రెండేళ్లలో జగన్ రెడ్డి సాధించిన ప్రగతి. కుంటి సాకులు చెప్తూ వృద్ధులకు,…

మీ నాన్న జయంతి కార్యక్రమాలకు కరోనా అడ్డు రాలేదా?

హిందూ దేవాలయాలకు కుటుంబసమేతంగా ఎందుకు వెళ్లడం లేదు? జగన్‌ కు శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్న రాష్ట్రంలో హిందూ సంప్రదాయాలను ధ్వంసం చేయాలని జగన్ సర్కార్ చూస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనాను అడ్డుపెట్టుకుని వినాయక చవితి పండుగను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం…

బీజేపీ సర్కారు స్థిరంగానే ఉంది: దేవెగౌడ

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ప్రధాని కేంద్రంలోని బీజేపీ సర్కారు స్థిరంగానే ఉందని మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే తాను మోడీ పాలన గురించి ఏమీ వ్యాఖ్యానించనని అన్నారు. ఏడేళ్ల మోడీ పాలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన దేవెగౌడ, దర్శనానంతరం టీటీడీ మాజీ సభ్యుడు, బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ కుమారుడయిన…

జగనన్నా..ఇదేం అభయహస్తం ?

( మార్తి సుబ్రహ్మణ్యం) ఈ పండు ముసలి పేరు గద్దల మరియమ్మ. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం వరరం గ్రామంలో ఉంటుంది. 85 ఏళ్ల ఈ అవ్వకు గత 15 ఏళ్ల నుంచి నిరాటంకంగా పెన్షన్ వస్తోంది. అయితే మరికేం బాధ? అని అడగవచ్చు. అవును. పాపం మరియమ్మవ్వకు పెద్ద బాధనే వచ్చిపడింది. అధికారులు ఉన్నట్టుండి…