Suryaa.co.in

Telangana

కరోనా వారియర్లకు పురస్కారాలు

సికింద్రాబాద్ ghmc పరిధిలో కరోనా రోజుల్లో సైతం పలువురు అంకిత భావంతో విధులు నిర్వర్తించడం ద్వారా ప్రజలను ఆదుకున్నారని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ghmc సికింద్రాబాద్ పరిధిలో కరోనా వారియర్లకు సర్టిఫికెట్లను అందించే కార్యక్రమం సీతాఫలమండి లో శనివారం జరిగింది.
ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లడుతు ఎన్నో ఇబ్బండులకోర్చి ప్రజల సేవల్లో పాల్గొన్న వారిని ప్రోత్సహించాల్సి ఉందని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ ghmc పరిధిలో కరోనా రోజుల్లో సైతం పలువురు అంకిత భావంతో విధులు నిర్వర్తించడం ద్వారా ప్రజలను ఆదుకున్నారని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
ghmc సికింద్రాబాద్ పరిధిలో కరోనా వారియర్లకు సర్టిఫికెట్లను అందించే కార్యక్రమం సితాఫలమండీ లో శనివారం జరిగింది. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, రాసురి సునిత, కంది శైలజ, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, తెరాస నేతలు మోతీ శోభన్ రెడ్డి , రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE