– లోకేష్కు విజేతల అభినందనలు
అమరావతి: ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన వారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా గెలుపు పత్రాలతో తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీలను లోకేష్ అభినందిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. మరో 30 ఏళ్లు మీ నియోజకవర్గాల్లో.. టీడీపీ జెండా ఎగురవేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.