- ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- అల్లు అర్జున్ రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ
యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది.
ఈ...
(జి.ఆర్.మహర్షి)
ఎన్టీఆర్ బడిపంతులు సినిమా కలెక్షన్ దెబ్బకి మా ఊళ్లో ఒక టెంట్ని విప్పి మళ్లీ కట్టారు. ఈ కథ ఏందంటే..
నేను ఆరో తరగతిలో వుండగా రాయదుర్గానికి ఒక కొత్త అలంకారం వచ్చింది. దాని పేరు జయలక్ష్మీ టూరింగ్ టాకీస్. మేము వుండే లక్ష్మిబజార్కి దూరంగా వుండే నేసేపేటలో దీన్ని కట్టారు. టెంట్ కాబట్టి కట్టారు...
అవసరం ఉన్నా, లేకపోయినా... తెలుగు సినిమా హీరోలు అదేపనిగా ఊపే తోకలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కత్తిరించేశారు.మళ్లీ మొలవకుండా....పైన సున్నం కూడా రాశారు. ఇక, అవి ఇప్పట్లో మొలిచే అవకాశాలు లేవు. ఆంధ్రలోని ఏ... బీ... సీ...సెంటర్లలో సినిమా బుకింగ్ టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రలైజ్ చేయడంతో...
1.ఫలానా హీరో పెద్ద- ఫలానా హీరో చిన్న...
పునీత్ రాజకుమార్……
చాలామందికి ఇది వార్తలాగే అనిపించదు బహుశా… కానీ చెప్పుకోవాలి…
తనను కన్నడంలో అప్పు అనీ, పవర్ స్టార్ అని పిలుచుకునేవాళ్లు… చాలామంది స్టార్లలో తనూ ఒకడు… పైగా ఓ లెజెండ్ వారసుడు…
అన్నలిద్దరూ నటులే, ఇండస్ట్రీలోనే ఉన్నారు…
పునీత్కూ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎప్పుడూ వాళ్లు మూర్ఖాభిమానులుగా ఉన్మాదంతో వ్యవహరించినట్టు కనిపించలేదు…
తనను, తన సేవా కార్యక్రమాల్ని గమనిస్తూ...
పార్వతీప రమేశ్వరౌ అని విడదీసింది వేటూరి ప్రభాకరశాస్త్రి గారు.
వేటూరి సుందర్రామ్మూర్తి తన చిన్నతనంలో ఈ 'వాగర్థా వివ సంపృక్తౌ' శ్లోకాన్ని వల్లెవేస్తూ ఉండగా, ఆయన పెదతండ్రి గారైన వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వచ్చి, 'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అంటే ఏమిటో తెలుసా?' అడిగారు.
“ఈ జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని...
జైగడ్ కోట 16శతాబ్దంలో బిజాపూర్ సుల్తానులచే నిర్మింపబడి,ఆ తర్వాత పిష్వాల చేతుల్లోకి,తర్వాత బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళింది.మహారాష్ట్ర లోని కొంకణ్ తీరంలో రత్నగిరి జిల్లాలో ఈ కోట వుంది.అలాగే 1832లో నిర్మింపబడిన లైట్ హౌస్ గూడా ఈ అరేబియా సముద్రతీరంలో ఈ కోటకు దగ్గరలోనే వుంది.ఈ రెండు ప్రతీకలుగా తీసుకుని ఈ సినిమా నిర్మించారు.అందుకే...
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్ప్రీత్ సింగ్ను ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం రకుల్ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్...
ప్రపంచ తెలుగు మహా సభలలో విదేశాలలో ప్రదర్శన లిచ్చిన ప్రజానాట్య మండలి కళాకారుడు డప్పు భగవంతరావు ఇక లేరు! ఆయన కృష్నా జిల్లా చిట్టూర్పులో తుది శ్వాస విడిచారు. భగవంతరావు అనేక దేశాలలో డప్పు ప్రదర్సన లిచ్చారు. అనేక సినిమాలలో ప్రదర్శనలిచ్చారు. అనేక నాటకాలలో డప్పుతో నృత్య ప్రదర్శన లిచ్చిన వాడు, డప్పు వాయిద్యాన్ని...
తెలుగు డైరెక్టర్లు మంచి హిందుత్వ బేస్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు.. అద్భుతమైన డైరెక్షన్ అఖండ.. కంగ్రాట్స్ బోయ పాటి శ్రీనివాస్ జీ.. సినిమా కోసం కష్ట పడిన యూనిట్ని దృష్టిలో ఉంచుకుని పైరసీ చూడకండి.. విమర్శలు చేయాలి అనుకుంటే లిప్ లాక్ సీన్స్ ఉన్న సినిమాల మీద చేయండి.. అఖండ మీద విమర్శలు...
అనగనగా ఒక అమాయక గిరిజన మహిళ. ఆమెకు ఆరేళ్ల కూతురు. కడుపులో మరో బిడ్డ ఉంది. భార్యాభర్త ఇద్దరూ రెక్కల కష్టంతో, ఉన్నంతలో బతుకుబండిని లాగిస్తున్నారు. తెల్లకాగితంలాంటి మనుషులు వాళ్లు. కల్లాకపటం తెలీని అభాగ్యులు. కసాయి పోలీసుల కాసుల కక్కుర్తి ఆమె భర్తను దొంగతనం కేసులో ఇరికించాలని చూస్తుంది. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది.
భర్తను...