-ప్రతి మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు
1. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
3. ఏదో ఒక రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను.
4. నేను అమితంగా ప్రేమించి, నావి అని భావించే...
( సునీతశేఖర్)
"మనల్ని ఆవేశంతో కుదిపేసే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సరిగ్గా గుర్తుపట్టాలే కానీ, ఆహ్లాదం పంచేవి కూడా చాలానే ఉంటాయి. లోపలికి చూసుకునేవాడికి బయట కూడా ఆనందమే ఉంటుంది. లోపల ప్రశాంతత లేకపోతే బయటి వస్తువులేవీ మనకు దానిని తెచ్చిపెట్టలేవు. సంతృప్తిని మించినది లేదని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది."
జీవితంలో ఆటుపోట్లు అతిసహజం....
జనాభా లెక్కల్లో, ప్రతీ కులానికీ సంబంధించిన వివరాలు వుండేలా.. ‘జనాభా లెక్కల సేకరణ’ జరగాలని, ఒక డిమాండు వుంది. ప్రతీ పది సంవత్సరాలకూ ఒకసారి జరిపే జనాభా లెక్కల సేకరణలో ఇప్పటి దాకా, షెడ్యూల్డ్ కులాల గురించీ, షెడ్యూల్డ్ జాతుల గురించీ మాత్రమే వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఇతర వెనకబడిన కులాల గురించి కూడా...
ఎన్నో కష్టాల తర్వాత అమెరికా దేశాధ్యక్షుడైన అబ్రహం లింకన్ తొలిసారి సభలో ప్రసంగానికి సిద్దమవుతున్నపుడు ఓర్వలేని ఒక ఐశ్వర్యవంతుడు అతన్ని ఎలాగైనా అవమానించాలని అనుకోని తన కాలికున్న బూటుని విప్పి లింకన్ కి చూపిస్తూ ఇది మీ తండ్రి కుట్టిన బూటు.. చెప్పులు కుట్టే వాడి కొడుకైన నీవు ఈ రోజు మా లాంటి...
హిందువులు పవిత్రంగా పూజలు చేసుకోవడం నేరం అయిపోతుంది.! మండపాలలో భక్తిశ్రద్ధలతో దుర్గామాతను ప్రతిష్టించి కొలిచే నవరాత్రులు భయానక కాల రాత్రులుగా మారాయి. అందంగా అలంకరించిన దుర్గామాత మండపాలను కాల్చివేసి, హిందువుల ఇళ్లను కూల్చివేసి, వస్తువులను దహనం చేస్తున్నాయి ఇస్లాం తీవ్రవాద శక్తులు. పసిపిల్లలు, మహిళల పై అత్యాచారాలు.. హత్యలు అమానవీయంగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా...
శాస్త్ర సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా చివరికి ఆ పరిజ్జానం పై ఆధ్యాత్మికత విజయం సాధిస్తుందని హిందూ పురాణాలతో పాటు ప్రపంచంలోని అనేక మత గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అటువంటి కోవకు చెందిన శంభల. శంభల అన్నది ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరం ఉనికిని గుర్తించడానికి...
ఆన్లైన్లోనూ అంత భద్రం కాదు..
రెక్కాడితే గానీ డొక్కాడని ఓ రిక్షా కార్మికుడికి రూ.3 కోట్లు చెల్లించాలంటూ ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. తాను రోజుకు రూ.500 సంపాదించడమే గగనమని.. ఇంత మొత్తానికి పన్ను నోటీసు రావడమేంటని ముక్కున వేలేసుకోవడం ఆ బడుగు జీవి వంతైంది. అంతకుముందు మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ...
ఇండియా లో సందుకో గుడి ఉంటుంది. భక్తులు డబ్బులు, కానుకలు తెగ వేస్తారు అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు? అని పాశ్చాత్య దేశం లో ఓ మేధావికి కుతూహలం పుట్టి.దీనిమీద డాక్యుమెంటరీ వ్రాయాలి అనుకుని వెంటనే మన రాష్ట్రానికి వచ్చాడు.
ఆరోజు రెస్ట్ తీసుకుని ఏ దేవాలయానికి వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగా వస్తుందో తర్జన...
-గాంధీ వైఖరే లక్షమంది హిందువులను బలిగొంది
- గాడ్సే.. నిష్ఠుర నిజాలు!
గాడ్సే ఒక దేశభక్తుడు గాడ్సే దేశం గురించి తన ప్రాణాలను.. తన కుటుంబాన్ని సర్వం దేశ ప్రజల కోసం త్యాగం చేశాడు. గాడ్సే లేకుంటే దేశం ఇంకో విధంగా ఉండేది. అది ఎలాగో .. కాంగ్రెస్ కమ్యూనిస్టు లారా చదవండి. గాడ్సే గురించి తెలియకుండా...
ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు
రాబందుల్లా పీక్కు తింటుంటే..
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే లంచాలకు మరిగి అన్యాయం చేస్తుంటే..
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వాదికారులు నిర్లక్ష్యం వహిస్తుంటే..
దిక్కుతోచక అమాయక ప్రజలు..
తేనె పూసిన కత్తులకు బలైపోతున్నారు
ఇంకెన్నడు మారేనో కదా నా దేశం..
అవినీతిని అంతమొందించాలంటే అహింసే మార్గమా
సినీమాలో లాగా ఒక భారతీయుడో...
ఒక అపరిచితుడో....లేక ఒక ఠాగూరో రావాలా..
మంచి,మానవత్వం మరిచి సాటి...