Suryaa.co.in

Political News

పోలవరంపై ప్రశ్నిస్తే మంత్రి అనిల్ కుమార్ నోరెందుకు పారేసుకొంటున్నారు?

2021 డిసెంబరు నాటికి పోలవరాన్ని పూర్తి చేసి చూపిస్తామని శాసనసభలో రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రిగా ప్రకటించింది మీరే కదా? ప్రాజెక్టు ఎత్తును కొలుచుకోవడానికి “టేప్” తెచ్చుకొమ్మని సవాల్ చేసిందీ మీరే కదా? అధికారదర్పం, అహంభావంతో విర్రవీగుతూ హావభావాలు ప్రదర్శిస్తూ సినిమా డైలాగుల రీతిలో గొప్పగా చట్టసభలోనే ప్రకటించారు కదా? మీరు చెప్పిన గడువు ముగిసిందని…

పంజాబ్ రైతులకు పైసల సాయం అయ్యే పనేనా..?

750 మంది నేషనల్ క్యాపిటల్ రీజన్ (NCR) లో చనిపోయిన ప్రతీ రైతు పేరు మీద వారి కుటుంబాలకి 3లక్షల చొప్పున దాదాపు 23 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల తరపున ఇవ్వబోతున్నారు. కేసీఆర్ ప్రకటనను ఉటంకిస్తూ KTR చేసిన ట్వీట్ కి సినీ తారలతో పాటు చాలా మంది చప్పట్లు…

మూడు రైతు చట్టాలను ప్రధాని మోదీ ఎందుకు రద్దు చేశారు ?

మామూలుగా చూస్తే ‘ ఇది రైతుల విజయం ‘ ‘ ప్రజాపోరాట విజయం ‘ అని అనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకొంటే దానిమీద చాలా గట్టిగా నిలబడే ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఈ రైతు చట్టాల విషయంలో వెనక్కి తగ్గారు ? అని మరికొందరికి అనుమానం వస్తున్నది. కొంచెం లోతుగా ఆలోచిస్తే తప్ప ,…

మోదీ మాటలు సరే…చేతలు ఏవీ?

నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెబితే మీరు ఎవ్వరికీ జై కొట్టమంటే వాళ్ళకి 1000 సార్లు జై కొడతా . 100 రోజుల్లో వెనక్కి తెస్తానన్న నల్ల ధనం ఏది..?? ప్రతి పౌరుడికి పంచుతాను అన్న 15 లక్షలు ఏవి..?? 35 రూపాయలకు పెట్రోలు.. ఏది..?? రూపాయికి 40 డాలర్లు.. ఏవి.. ?? “ఒక తలకు…

ఏ రాష్ట్రాలకు రాని సమస్య..కెసిఆర్ కి ఎలా వచ్చింది?

– కెసిఆర్ మహాధర్నా ముందు.. అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది అప్పుడు ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చెయ్యలి. ఇది జరగాల్సిన ప్రక్రియ జరుగుతున్న…

ఫ్యూడల్‌ సంస్కృతి-రాజకీయ వారసత్వం!

( దివికుమార్) భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మరణానంతరం రెండు సంవత్సరాల వ్యవధిలో ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆవిడ హత్యానంతరం ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రులుగా మొత్తం 38 సంవత్సరాలపాటు మనదేశాన్ని ఏలారు. రాజీవ్‌గాంధీ కూడా హత్య గావించబడిన తర్వాత కాంగ్రెసు పార్టీ వారు సోనియా గాంధీని రాజకీయాల్లోకి అడుగిడమని, పార్టీకి నాయకత్వం…

దేశంలో వ్యవస్థలు విధ్వంసం చేసిన ‘ఖాన్’గ్రెస్

ప్రధాని ఎక్కడా కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోలేకపోతున్నారో తెలుసా? అటువంటి పరిస్థితిలో, అతను చేయగలిగినది కూడా ఒక పెద్ద అద్భుతం.! చదివితే మీకే తెలుస్తుంది.దేశంలో ముస్లిం, క్రిస్టియన్ పేకాట ఆడుతున్న కాంగ్రెస్ ఏం కార్డులు ఆడింది తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోనియా ఆంటోనియా, రాహుల్‌ఖాన్‌ల చీకటి చర్యలు….

అమరావతి మహా పాదయాత్ర-డైరీ-15వ రోజు

-కొలికపూడి శ్రీనివాసరావు రాత్రి బస చేసిన ఎం నిడమానూరు గ్రామం నుండి శాస్త్రోక్తంగా జరిగిన పూజల అనంతరం ఉదయం 9 గంటల సమయంలో ప్రారంభమైన మహా పాదయాత్ర… కొండేపి నియోజకవర్గం, టంగుటూరు మండలంలోని కే ఉప్పలపాడు,చిర్రి కూరపాడు,భోజన విరామం అనంతరం… కందుకూరు నియోజకవర్గం, జరుగుమల్లి మండలం విక్కిరాలపేట చేరుకున్నది. ఈ రోజు కూడా పాదయాత్ర అ…

వేల ఎకరాల భూములు సమీకరించిన ‘నారాయణ’ ఎక్కడ ?

– నీ వల్ల రోడ్డున పడిన అమరావతి రైతులకు సంఘీభావం కూడా తెలపవా? – జగన్ చేస్తున్న ప్రతి పాపానికి మాజీ మంత్రి నారాయణ బాధ్యత వహించాల్సిందే అమరావతి భూములు సేకరించిన మాజీమంత్రి నారాయణ నీవు ఎక్కడ? 2014 నుంచి 2019 వరకు తెల్లారేసరికి రాజధాని ప్రాంతాల్లో ఇల్లు, ఇల్లు తిరిగి భూములు తీసుకొన్నావే. ఇప్పుడు…

దక్షిణాదిపై కేంద్రం వివక్ష ఇంకెన్నాళ్లు?

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపం, అలాగని భిన్నత్వాన్ని చెరపేసి ఏకత్వానికే పట్టం కట్టాలని ఆధునిక భారత నిర్మాతలు ఎన్నడూ తలపోయలేదు. ఒకే జాతి చట్రంలోనే భిన్నత్వాన్ని పరిరక్షించే విధంగా రాజ్యాంగాన్ని రూపుదిద్దారు. అందువల్లనే భారత్‌లో వైవిధ్యం వికసిస్తోంది. జాతి నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. భారత్‌ వంటి సువిశాల దేశంలో గ్రామస్థాయి వరకు రాజకీయ, ఆర్థిక…