Suryaa.co.in

Telangana

సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్య..

సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్ర‌ధాన నిందితుడైన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అత‌ని చేతిపై ఉన్న టాటూను చూసి పోలీసులు రాజు మృత దేహాన్ని గుర్తించారు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశాడు. దీనిపై రాష్ట్రం యావ‌త్తు అట్టుడికి పోయింది. పోలీసులు రాజును ప‌ట్టుకోవడానికి…

సిగ్గులేని ఈ సమాజంలో నువ్వు పుట్టినందుకు మాకే బాధగా ఉంది తల్లీ!

– తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన సైదాబాద్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార, హ‌త్య సంఘటన అత్యంత బాధాకరం, ఇలాంటి సంఘటనలకు పాల్పడే వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకొని, కఠిన శిక్ష విధించాలి. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి గంజాయికి బానిసగా మారి, ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు సమాచారం తెలుస్తుంది, ఈరోజు హైదరాబాద్…

10 లక్షల ప్రకటన ప్రభుత్వం అసమర్థత కి నిదర్శనం

– తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళ ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత ఓ నిర్భయ.. ఓ దిశ.. అంతకు ముందు, ఆ తర్వాత.. చాలానే జరిగాయ్.. జరుగుతూనే వున్నాయ్. ఎంతోమంది మహిళలు, మృగాళ్ళ అఘాయిత్యాలకు బలైపోతున్నారు. నెలల చిన్నారి నుంచి కాటికి కాలు చాపిన వృద్ధురాలు.వరకు ఎవరూ అతీతం కాకుండా పోయారు మృగాళ్ళ కీచకపర్వానికి. అసలేం…

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది

• ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం సమాజానికి చేటు • ఈ దారుణం కలచివేసింది • పోలీసులు సకాలంలో స్పందించి ఉండాల్సింది • పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి • మంత్రివర్గంలోని పెద్దలు బిడ్డ తలిదండ్రులకు భరోసా కల్పించాలి • దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన అండగా ఉంటుంది • సైదాబాద్…

లబ్దిదారులతో గ్రామసభలు నిర్వహించండి: తలసాని

గొర్రెల యూనిట్ల పంపిణీ కి అర్హులైన లబ్దిదారులతో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారుల వాటాధనంకు సంబంధించిన DD లను సేకరించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి అధికారులను ఆదేశించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి అన్ని జిల్లాల పశువైద్యదికారులతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు…

మెతుకు సీమలో కష్టాలు…కన్నీళ్ల స్వాగతం

– బండి సంజయ్ కు సమస్యలు మొర పెట్టుకున్న మెదక్ ప్రజలు – పాదయాత్రకు విశేష స్పందన – బోనాలు హారతులతో మహిళల స్వాగతం – వేలాది మందితో కాషాయవర్ణమైన మెదక్ పట్టణం ‘‘అన్నా….హల్ది వాగు – కొంటూరు చెరువు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి దశబ్దాలు దాటినా పూర్తి కాలేదు. భూములిచ్చి నష్టపోయినం. ఈ…

మృగాళ్ల అంగఛేదన చేయాలి: ప్రసూన

చిన్నారులపై హత్యాచారానికి పాల్పడే మృగాళ్ల అంగాన్ని ప్రజల సమక్షంలో ఖండించాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన డిమాండ్ చేశారు. ఐఎస్‌సదన్‌లో మృగాడికి బలయిన చైత్ర కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్భయ చట్టాన్ని సవరించి, ఉరిశిక్ష అమలుచేసే వరకూ మృగాళ్లు రెచ్చిపోతూనే ఉంటారని స్పష్టం చేశారు. పక్క…

60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసే పత్రాలపై ఎందుకు సంతకం చేసినవ్?

– ఎంత పంట వస్తే అంత కొనాలని ఎందుకు అడగలేదు? – రాష్ట్ర అవసరాల కోసం 20 లక్షల టన్నుల ధాన్యం కూడా కొనడం చేతకాదా? – చేతగాక కేంద్రంపై నెపం మోపాలనుకుంటున్నావా? – పసిపాపలపైనా హత్యాచారాలు ఎక్కువైనయ్ – హోంమంత్రి దద్దమ్మ….రాజీనామా చేయాల్సిందే – ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కుమార్ ఫైర్…

టిఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం

– ఈటల రాజేందర్ తెలంగాణ వ్యాప్తంగా హుజురాబాద్ చర్చ జరుగుతోందని.. కేసీఆర్ పెత్తనానికి నాంది పలికే గద్దె హుజురాబాద్ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జోగిపేట సభలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్…

సైదాబాద్‌ ఘటనపై కేసీఆర్‌,కేటీఆర్‌ స్పందించకపోవడం దారుణం : సీతక్క

హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటుచేసుకున్న చిన్నారిపై అఘాయిత్యం, హత్య ఘటనపై ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఇప్పటి వరకూ ఈ ఘటనపై స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. సైదాబాద్‌లో బాలిక కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘వినాయక చవితి రోజున నగరం…