Suryaa.co.in

Telangana

రామప్ప ఆలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

వరంగల్‌: ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన కాకతీయ కట్టడం రామప్ప ఆలయాన్ని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ములుగులో ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని రాష్ట్ర పర్యాటకశాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్నప్పటికీ గుర్తింపు పొందలేకపోయాయని తెలిపారు. తాను కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత…

రాజీనామా ప్రజల కోసం కానప్పుడు ఓటెందుకెయ్యాలి?: వినోద్‌ కుమార్‌

కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని ప్రజల కోసం కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. అలాంటప్పుడు ఈటలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌- జమ్మికుంట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం…

సవాలుకు జవాబు లేక తోకముడిచిన టీఆర్‌ఎస్

– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తన వల్లే దళితబంధు ఆగిందని నిరూపిస్తే ఉరేసుకుంటా అని మేం విసిరిన సవాల్ కు టీఆర్ఎస్ తోకముడిచింది. ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్ అంబేద్కర్ సెంటర్ వద్దకు రావాలని సవాల్ విసిరితే ఒక్క టీఆర్ఎస్ నేత పత్తా లేకుండాపోయారు. బిజెపి వల్లే దళితబంధు ఆగిందంటోన్న…

కేసీఆర్ మూర్ఖుడు..చస్తున్నా మానవత్వం లేదు:బండి సంజయ్

హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…. టీఆర్ఎసోళ్లు ఓటుకు రూ.20 వేలు ఇస్తామని దొంగ నోట్లు ఇచ్చే ప్రమాదం ఉంది. అన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ కేసీఆర్ కు డబుల్ ఆర్ సినిమా చూపించినం. వచ్చే నెల నుండి…

కెసిఆర్..నీకు యముడు బీజేపీ

– నిన్ను గద్దె దించే వరకు వదిలిపెట్టం – చెత్త సీఎం గా నంబర్ 1 నువ్వు – విజయశాంతి హుజూరాబాద్ పట్టణం బృందావన్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. దళితబంధు పచ్చిమోసమంటూ ధ్వజమెత్తారు. విజయశాంతి ఏమన్నారంటే.. బీజేపీ నాయకుల కంటే ఎక్కువ ప్రజలే భుజాన వేసుకొని ఈటల…

టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే తనయుడు, ట్రైనీ ఐఏఎస్‌ నిర్వాకం..

ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. వైరా టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ కొడుకు బానోతు మృగేందర్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బానోతు మృగేందర్‌ ప్రస్తుతం మధురైలో ట్రైనీ ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు….

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి: సాయిబాబా

అరాచకాలకు ఆలవాలంగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా డిమాండ్ చేశారు. మంగళగిరిలోని ఏపీ టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడికి నిరసనగా సికింద్రాబాద్ పార్టీ ఆఫీసు నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు…

యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డానికి విరివిగా బంగారం విరాళాలు

యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ప‌లువురు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న‌ ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర కుమార్ కామ‌రాజు 2 కిలోల బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్ర‌క‌టించారు. చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ కిలో బంగారం, జ‌ల‌విహార్ ఎండీ రామ‌రాజు కిలో బంగారాన్ని యాదాద్రికి విరాళంగా…

కేసీఆర్….యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా!

-దళిత బంధు ఆపడానికి బీజేపీ కారణమని నిరూపిస్తే దేనికైనా సిద్ధం -లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తావా? -టీఆర్ఎస్ వల్లే దళిత బంధు ఆగిందని నిరూపించేందుకు నేను సిద్ధమని సవాల్ -టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ దొంగ నాటకాలకు తెరలేపిండు -టీఆర్ఎస్ పతనం ఖాయమైంది -బీజేపీని గెలిపిస్తేనే కేసీఆర్ మెడలు వంచి దళిత బంధుసహా అన్నీ…

హుజురాబాద్ లో పేలుతున్న స్లో‘గన్స్’

హుజురాబాద్ కుతకుతలాడిపోతోంది. రగిలిపోవడం వెనుక కారణం ఎవరన్నదానిపై హై హీట్ రాజకీయం నడుస్తోంది. అంతటికీ రీజన్‌ దళితబంధు తాత్కాలిక బంద్ అవ్వడమే. కానీ కారణం ఎవరు.. బీజేపీ పంపిన లేఖతో ఆగిందా, ఫోరం ఫర్ గుడ్‌ గవర్నెన్స్ ఫిర్యాదుతో నిలిచిపోయిందా.? టీఆర్‌ఎస్‌, బీజేపీ మాత్రం మాటలతోనే పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఇంతకీ ఎవరు కారకులు. బంధు…