Suryaa.co.in

Andhra Pradesh

జెండా ఊపి ఊరేగించిన అంబులెన్సులు ఏమయ్యాయి సీఎం గారూ?

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జెండా ఊపి ఊరేగించిన అంబులెన్సులు ఏమయ్యాయి సీఎం గారూ? పాముకాటుకు చనిపోయిన తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం దిగువ పుత్తూరుకి చెందిన ఏడేళ్ల బసవయ్య మృతదేహాన్ని బండిపై తండ్రి తీసుకెళ్లిన హృదయవిదారక దృశ్యం మీ అమానవీయ పాలనకి నిదర్శనం‌. సర్కారు అంబులెన్సులు రావు. ప్రైవేటు వాహన యజమానులు డిమాండ్ చేసే డబ్బు నిరుపేదలు ఇవ్వలేరు. మీకు ఓటేసిన పాపానికి కుటుంబసభ్యులు గౌరవంగా అంత్యక్రియలు చేయలేని దయనీయ స్థితి.

LEAVE A RESPONSE