Suryaa.co.in

National

44% మందిపై క్రిమినల్ కేసులు

– 5% ఎంపీలు బిలియనీర్లు

514 మంది సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ లలో 225 మంది (44%) పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్‌‌లో ధృవీకరించినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ . 5% ఎంపీలు బిలియనీర్లు ఉన్నారని, వీరి ఆస్తుల విలువ రూ. 100 కోట్ల కంటే పైనే ఉంటుందని పేర్కొంది. యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఏపీ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌ లకు చెందిన ఎంపీ లపై అత్యధికంగా కేసులున్నాయని తెలిపింది..

 

LEAVE A RESPONSE