ప్రజాగళం సభలో టిడిపి మాజీమంత్రి కొల్లు రవీంద్ర
అయిదేళ్ల అరాచకపాలనలో అభివృద్ధి లేదు, రాజధానిలేదు, మహిళలకు రక్షణలేదు. తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసమే బిజెపి, టిడిపి, జనసేన కూటమి ఏర్పాటు. కూటమి పంతం, వైసిపి పాలన అంతం… ఈ నినాదంతోనే ముందుకెళ్తాం.