Suryaa.co.in

Andhra Pradesh

పార్టీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ సస్పెండ్

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ అధినేత జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వచ్చాయని, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE