Suryaa.co.in

Andhra Pradesh

బద్వేలులో ఎమ్మెల్సీ మాధవ్ ప్రచారం

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం భూమి రెడ్డి పల్లి గ్రామంలో బద్వేల్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం ఎమ్మెల్సీ మాధవ్ , ఎస్ సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ బిజెపి పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం , బిజెపి నాయకులు ఇంటింటికి తిరిగి బీజేపీ అభ్యర్థి పొనతల సురేష్ ని గెలిపించాలని.. బడుగు బలహీన వర్గాల వ్యక్తి విద్యావంతుడు విద్యార్థి ఉద్యమాల సారధి పేదల కోసం పాటుపడిన సురేష్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.
 

LEAVE A RESPONSE