Suryaa.co.in

Telangana

బహుజనుల ద్రోహి ప్రవీణ్ కుమార్

తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్‌ కుమార్ కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో గురువారం పోస్టర్లు వెలిశాయి. కౌటాల మండల కేంద్రంలో.. బహుజన ద్రోహి ఆర్.ఎస్. ‘గో బ్యాక్’ అంటూ కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సిర్పూరు నియోజ‌క‌ వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాల‌య్యారు. ఆ త‌ర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరారు.

LEAVE A RESPONSE