Suryaa.co.in

#headlines

Naidu, irresponsible

Amaravati, May 27: YSRCP National General Secretary V Vijayasai Reddy said TDP Chief Naidu is an irresponsible Opposition leader and he doens’t have the right to live in Andhra Pradesh and added that YSRCP would move forward with a slogan…

Posted on **
Andhra Pradesh

మంత్రులంతా సజ్జల స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు

– ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకే రాష్ట్రంలో విధ్వంస రచన • వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటోంది • అమలాపురం అల్లర్లు తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే • మచిలీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో వైసీపీ ప్రభుత్వం చలి…

Posted on **
Andhra Pradesh

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ పాలన

*చేతకానితనాన్ని ప్రతిపక్షాలపై రుద్దే ప్రయత్నం *ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమే కోనసీమ అరాచకం *బస్సు యాత్రకు వస్తున్న మంత్రుల్ని యువత నిలదీయాలి *వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి -జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ పాలన చేతకాకే వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార…

Posted on **
English

Medanta brings world-class andaffordable cancer care to Vizag

With a view to screen and treat cancer related problems at an early stage, Medanta Gurugram has partnered with Vizag Chest Institute in Visakhapatnam to offer world-class expert advice and treatment guidelines to citizens. Dr. Mohan Venkatesh Pulle, Associate Consultant,…

Posted on **
English

Modi’s attack on KCR triggers war of words

Prime Minister Narendra Modi’s attack on Telangana Rashtra Samithi (TRS) government has triggered a fresh war of words between the TRS and the BJP. Hitting back at Modi, TRS leaders have questioned him about what the BJP has done for…

Posted on **
Business News National

భారత్ లో దశలవారీగా డిజిటల్ కరెన్సీ…

భారత్ లోనూ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గా పేర్కొంటున్నారు. దేశంలో దీన్ని దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. నేడు విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను అనుసరిస్తున్న ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన…

Posted on **
Andhra Pradesh

మహానాడు కాదు మహాశ్మశానం:విజయసాయిరెడ్డి

-చంద్రబాబు ఒక ఉన్మాది అని వ్యాఖ్యలు -చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపు -చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడిన విజయసాయిరెడ్డి ఒంగోలులో మహానాడు నిర్వహించుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంచనకు, వెన్నుపోటుకు పుట్టిన ఉన్మాది చంద్రబాబునాయుడు అని అభివర్ణించారు. ఆ ఉన్మాదంతోనే పిల్లనిచ్చిన మామను చంపాడని ఘాటుగా…

Posted on **
English

Chandrababu quips PM didn’t mention ‘my name’

-‘I served meals to get ISB to Hyderabad’ -Jagan destroyed Rs 3 Cr Lakh asset in Amaravati -TDP brought 500 global companies in united State AMARAVATI: TDP National President and former Chief Minister N. Chandrababu Naidu on Friday recalled how…

Posted on **
Andhra Pradesh

మళ్లీ వర్షాకాలం వస్తే ఎపిలో రోడ్లమీద నాట్లు వేసుకోవచ్చు

– ఒక్క చాన్స్ అని కరెంట్ తీగ పట్టుకోవద్దని నేను ఆనాడే చెప్పా – బిసిల జాబితా నుంచి బిసిలను తొలగిస్తే మాట్లాడని ఆర్ కృష్ణయ్య బిసిలకు చాంపియన్ ఎలా అవుతారు? – తప్పుడుగా వ్యవహరించిన అధికారులను.. పోలీసులను వదిలి పెట్టేదే లేదు – రైతులు తమ మోటార్లకు మీటర్లు పెటనివ్వకుండా పోరాడాలి – పార్టీలో…

Posted on **
Telangana

మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది అవాస్తవం

– సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారని కొందరు చేస్తున్న ప్రచారం అభూత కల్పన. భక్తులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి పై నిర్ణయాలు. అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గం. తెలంగాణ…

Posted on **