సామాజిక న్యాయంపై చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు
-ఆయన ఏనాడూ బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయలేదు -బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన వారికి రాజ్యసభ టికెట్లు ఇచ్చారు -పార్టీ నేతలు జారిపోతారని చంద్రబాబుకు భయం పట్టుకుంది అందుకే ముందస్తు ఎన్నికలంటూ పాట పాడుతున్నారు -చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మబోరు -రాష్ట్రంలో అన్ని వర్గాల వారు సీఎం వెంటే ఉన్నారు -ప్రెస్మీట్లో వెల్లడించిన వైయస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుంటూరు: ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రెస్మీట్లో ఏం మాట్లాడారంటే..: బాబుకు నైతిక హక్కు లేదు: రాజకీయంగానూ,…