Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర వేడుకగా మహర్షి వాల్మీకి జయంతి

అమరావతి : రాష్ట్ర వేడుక (స్టేట్ ఫంక్షన్) గా మహర్షి వాల్మీకి జయంతిని ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఈ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో స్పష్టంచేసింది.

LEAVE A RESPONSE