Suryaa.co.in

Andhra Pradesh

ఏపీని డ్రగ్స్ రాజధానిగా వైసీపీ మార్చింది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేసిన చంద్రబాబు.విశాఖ పోర్టులో సిబిఐ 25000 కిలోల డ్రగ్స్‌ని సీబీఐ స్వాధీనం చేసుకోవడం షాక్ కు గురిచేసింది.డ్రగ్స్ స్వాధీనంలో ఎపి పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తుంది.ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలి.వచ్చే ఎన్నిక కోసమే వైసీపీ అధిష్టానం డ్రగ్స్ ను తెచ్చినట్లు తెలుస్తోంది.గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ డ్రగ్స్‌ క్యాపిటల్‌గా మారిపోయింది.మన యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడింది. ఈ సమస్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి.

LEAVE A RESPONSE