Suryaa.co.in

Month: November 2022

Features

ఒక డాక్టర్ కూడా ఉంటుంది నీరాలో

నీ ఆరోగ్యం కోసం నీరా ఒక ఔషధం అవుతుంది కాసేపు నీ బాధలో లీనమైన ఒక డాక్టర్ కూడా ఉంటుంది నీరాలో నీరాకు తెలుసు నీవు బాగా ఇబ్బంది పడే వుంటావు జీవితంలో.. నీవొచ్చి రాగానే నీ కళ్ళను, ముఖ కవళికల్నీ మొత్తంగా నీ ఆరోగ్యాన్ని ఒక పుస్తకంలా చదివేస్తుందిలే శరీరంలో అవయవాలపై పేరుకు పోయిన…

Telangana

మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి

-మంత్రి ఎర్రబెల్లిని కలిసిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు -సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ -విధి నిర్వహణలో గాయపడ్డ పంచాయతీ కార్యదర్శికి మెరుగైన వైద్యంఅందించాలని కలెక్టర్, -వైద్యులతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (హైదరాబాద్, నవంబర్ 30): గత మూడున్నరేళ్లుగా పనిచేస్తున్న తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని…

ఆర్.బి.ఐ అప్పుల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న ఏపీ

– నిన్నటి రూ.1500 కోట్ల అప్పుతో దేశంలోనే ఆర్.బి.ఐ అప్పుల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న ఏపీ – గతంలో మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉన్న ఏపీ నేడు రూ.45,303 కోట్లు ఆర్.బి.ఐ అప్పులతో మహారాష్ట్రను అధిగమించి నంబర్ 1 గా నిలిచింది – ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బురిడీ బుగ్గన…

Andhra Pradesh

నాకు లాస్ట్ చాన్స్ కాదు….రాష్ట్రానికి లాస్ట్ చాన్స్

– ఇప్పుడు కూడా మీరు నా మాట వినకపోతే రాష్ట్రానికి ఇదే ఆఖరి చాన్స్ – జగన్ ఏంటో అర్ధం కావడం లేదు….ప్రతి దానికీ నవ్వుతాడు. – కష్టంలో ఉన్న వారి దగ్గరా నవ్వుతాడు…..చనిపోయిన దగ్గరకు వెళ్లి నవ్వుతాడు – ఇలాంటి వ్యక్తి కి సీఎం స్థానంలో ఉండే అర్హత ఉందా? ఏంటి ఈ ఖర్మ…

Andhra Pradesh

రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళనానికి ప్రధాని మోదీ హాజరు

– వెయ్యిమంది పీఠాథిపతులు, ముఖ్యమంత్రులు – మహా పాదయాత్రలో శ్రీశైలం చేరుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ శివాచార్య స్వామి రేపటి నుండి జనవరి 10వ తేదీ వరకు క్షేత్రంలో పలు రకాల ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయని జనవరి 11 నుంచి 15 వరకు భారీ ఎత్తున జరిగే రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా…

జగన్ రెడ్డి… నీ ప్రభుత్వ అధికారుల నియామకాలలో సామాజిక న్యాయం ఎక్కడ?

– జగన్ రెడ్డి పాలనలో నేతిబీరలో నెయ్యిచందంలా సామాజికన్యాయం, అభివృద్ధి వికేంద్రీకరణ. • ప్రభుత్వాధికారుల నియామకాల్లోనూ కడపజిల్లాకు, రెడ్డివర్గానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యతఇవ్వడం, ఇతరవర్గాలను అవమానించడమే. • 30మంది కమ్మవారిని డీఎస్పీలను చేశారని టీడీపీప్రభుత్వంలో నానాయాగీచేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు తానుచేస్తున్న అసామాజిక న్యాయంపై ఏం సమాధానం చెబుతాడు? – టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ముఖ్యమంత్రి…

English

CM releases Rs.694 crores for Vidya Deevena

Madanapalle ( Annamayya dist.), Nov 30: Chief Minister Y.S. Jagan Mohan Reddy released Rs.694 crores as fee reimbursement for the July-September 2022 quarter benefiting 11.02 lakh students by pressing the button here on Wednesday. The amount will be directly credited…

CM balances welfare, development

3.5 years of YS Jagan Mohan Reddy governance Amaravati, Nov 30: Distribution of permanent title deeds, spicing up of industrial promotion besides calendar DBT programmes, the month has seen a prudent balance of welfare and development by Chief Minister YS…

Telangana

కవిత పుట్టక ముందే ఇందిరా గాంధీ బతుకమ్మ ఎత్తుకున్నారు

-కవిత పుట్టకముందే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేశారు -సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది అని అసెంబ్లీలో కేసిఆర్ చెప్పారు -టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న కవిత ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు అంత ద్రోహులు అని అనడం చరిత్రను వక్రీకరించడమే.సోనియా గాంధీ దయ వల్లనే వచ్చింది అని…

Telangana

కవిత, షర్మిల మంచి యాక్టర్లు

– షర్మిల రాజకీయ అడుగులు ఎవరికి లబ్ది చేకూర్చడానికి? – మా పార్టీలో ఉండి కేసీఆర్ తో తన్నించుకున్నది.. కేశవరావు, డీ శ్రీనివాస్ – పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2014 కంటే ముందు నుంచే చాలా మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించా.9 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తే.. ఇప్పటికి తగిన…