Suryaa.co.in

Month: September 2023

కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు

– మంత్రి కెటీఆర్ ట్వీట్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నడు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? పక్క రాష్ట్రంపై నీ గాలి…

MLC Kalvakuntla Kavitha to address the Central Hall, Westminister

MLC Kavitha to address 200+ gender equality advocates, UK policy makers, civil society organisations and Indian Diaspora in London on her journey with the Women’s Reservation Bill MLC and Former Member of Parliament Kalvakuntla Kavitha will be in London as…

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై వైసీపీ నేతలు.. మంత్రుల ఆరోపణలన్నీ మతిలేని ఆరోపణలే

• రూ.281 కోట్ల వ్యయమైన ప్రాజెక్ట్ లో రూ.2 వేలకోట్ల అవినీతి జరిగిందంటున్న వీళ్లకంటే పరమానందయ్య శిష్యులే నయం • ప్రాజెక్టులో లోకేశ్ కీలకంగా వ్యవహరించాడు…అతని సంతకం ఉందంటున్న వారు.. అధికారుల సంతకాలపై ఎందుకు మాట్లాడరు? • ప్రాజెక్ట్ విధివిధానాల్లో ప్రముఖపాత్ర వహించిన అధికారుల్ని విచారించకుండా… లోకేశ్ ది తప్పని ఎలా చెబుతారు? – టీడీపీ…

జగన్‌.. అంగన్వాడీ సమస్యలు పట్టవా?

– అడుగడుగునా సమస్యలే – కుళ్లిపోయిన గుడ్ల సరఫరా – పిల్లలకు కల్తీపాలు ఇస్తారా? – పాలిథిన్‌ కవర్లలో పాలు సరఫరా చేస్తారా? – సీఎంకు తెలుగునాడు అంగన్వాడీ,డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత లేఖ ఏపీలోని అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలతో సతమవుతున్నా సీఎం జగన్‌ పట్టించుకోవడం లేదని తెలుగునాడు అంగన్వాడీ,డ్వాక్రా సాధికార…

సీఐడీ నోటీసులు తీసుకుంటా

-దాక్కునే అలవాటు లేదు – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యూఢిల్లీ, : సీఐడీ నోటీస్‌లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నేతలకు స్పష్టం చేశారు. తాను ఢిల్లీలోనే ఉన్నానని, ఇప్పుడు హోటల్ మౌర్యలో ఉన్నానని వెల్లడించారు. ప్రతి రోజూ పార్టీ సమావేశాల్లో…

కల్వకుంట్ల కవితకు లండన్ కు చెందిన బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం

– రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, మహిళా రిజర్వేషన్లపై కీలకోపన్యాసం చేయడానికి ఆహ్వానం హైదరాబాద్ : రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పై లండన్ లో ఏర్పాటు చెయ్యబోయే సమావేశంలో కీలకోపన్యాసం చేయవలసిందిగా పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది. పార్లమెంట్ పాస్ చేసిన మహిళ రిజర్వేషన్ల…

సందర్శనకు లేక్ ఫ్రంట్ పార్క్

ఆదివారం నుంచి అందుబాటులోకి ఉదయం వాకర్స్, ఆ తర్వాత ఇతరులకు అనుమతి సాగర్ సరసన రూ.26.65 కోట్లతో తీర్చిదిద్దిన హెచ్ఎండిఏ హైదరాబాద్ : చారిత్రాత్మక జలాశయం హుస్సేన్ సాగర్ సరసన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) తీర్చిదిద్దిన లేక్ ఫ్రంట్ పార్క్ ఆదివారం (అక్టోబర్ ఒకటో తేదీ) నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానున్నది….

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కృషి

– డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సీఎస్ శాంతి కుమారి హామీ – సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన డిజేహెచ్ఎస్ ప్రతినిధి బృందం హైదరాబాద్: జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు విషయంలో తన వంతు కృషి చేస్తానని, ఆ విషయాన్ని తన పరిశీలనలో ఉంచుకుంటానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హామీ…

లబ్దిదారులకు అక్టోబర్ 2, 5 తేదీలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 3 వ విడత లో ఎంపికైన లబ్దిదారులకు అక్టోబర్ 2, 5 తేదీలలో పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్…

తిరుపతి జిల్లా అంతటా వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరాలి

మరోమారు క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముందడుగు జిల్లాలో పార్టీ బలంగా ఉంది ఎంపీ విజయసాయిరెడ్డి తిరుపతి,సెప్టెంబరు,29: తిరుపతి జిల్లాలో 2019లో లాగానే 2024 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోని పార్టీని గెలుపించుకోవాలని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, దక్షిణ కోస్తా జిల్లాల పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి …