Suryaa.co.in

Month: April 2024

చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం

-మంగళగిరిని గోల్డెన్‌ హబ్‌గా తయారుచేస్తాం -ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రోత్సాహకాలు అందిస్తాం -ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి: చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన ఐదేళ్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని నారా బ్రాహ్మణి ఎదుట చేనేత వ్యాపారులు, స్వర్ణకారులు…

పెన్షన్ల పంపిణీలో రాజకీయం సిగ్గుచేటు

-వృద్ధుల ఉసురు తగిలి పోతావ్‌ జగన్‌ -మండుటెండలో వారి ప్రాణాలతో చెలగాటమా? -పెన్షన్ల పంపిణీలో రాజకీయం సిగ్గుచేటు -వారి ఆవేదన వింటుంటే బాధ అనిపించింది -దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ముండ్లమూరు మండలం పోలవరం, వేంపాడు, రావిపాడు, మారెళ్ల గ్రామాలలో మంగళవా రం ఉదయం టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు….

ఇంకా పన్ను చెల్లించాలా?ఎందుకు.?

నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు జీతం ఇచ్చారు., ఆదాయపు పన్ను అన్నారు. ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు, ఇచ్చాను మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు ఇచ్చాను. రీఛార్జ్ చేశా పన్ను ఇచ్చా డేటా పన్ను ఇచ్చా విద్యుత్తు పన్ను ఇచ్చా ఇంటి పన్ను ఇచ్చా టీవీ బిల్లు పై పన్ను పిల్లల…

గ్రీన్ హైడ్రోజన్ వరమా? శాపమా?

హైడ్రోజన్ నిజానికి ఒక స్వచ్ఛమైన శక్తి వనరుగా ఉంది, ఇది శిలాజ ఇంధనాల నుండి దూరంగా స్థిరమైన శక్తి భవిష్యత్తు వైపు పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తుంది. రవాణా, పరిశ్రమ విద్యుత్ ఉత్పత్తి తో సహా వివిధ రంగాలలో దాని బహుముఖ ప్రజ్ఞ శూన్య-ఉద్గార వినియోగానికి సంభావ్యత, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో విలువైన ఆస్తిగా చేస్తుంది….

ఈ డబ్బంతా ఏమైంది?

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి వచ్చిన ఆదాయం, అప్పుల గురించి వివరంగా … దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ అప్పులతో సంబంధం లేదు.వాటి అప్పులు వాటికున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే 5 ప్రధాన మార్గాలు:- 1) Goods And Services Tax (GST) 2)Income Tax 3)Corporation Tax 4)Non Tax Revenue…

ప్రజలకు ఆస్తులు జగన్ తాత ఇచ్చాడా?

-పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు? -వైసీపీ పాలనలో ప్రజల బ్రతుకులు చిద్రమయ్యాయి -సైకో జగన్ కు తెలిసిందల్లా రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, కేసులు -రాయలసీమకు జగన్ ఏం చేశారు? ప్రజలు ఎందుకు ఓటేయాలి? -రాష్ట్ర ద్రోహి జగన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలి -నందికొట్కూరు ఆడపడుచును ఢిల్లీకి…

స్వర్ణకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా

– పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ: నైపుణ్య వంతులైన స్వర్ణకారుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశనం భావన్నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వన్ టౌన్ మాడపాటి క్లబ్ లో ఆత్మీయ సమావేశం…

క్యాట్‌లో ఏబీ కేసు తీర్పు వాయిదా

తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఏపీ డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటే శ్వరరావు క్యాట్‌లో వేసిన కేసుపై తీర్పు వాయిదా వేశారు. ఒకే కారణంతో ఏబీని రెండుసార్లు సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఏబీ న్యాయవాది ఆదినారాయణ వాదించారు. అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేశారు. అయితే అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. అభియూగపత్రం నమోదు…

టీడీపీలో చేరిన పోసాని సోదరుడి కొడుకు

నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని పోసాని అన్నారు. ఆయన ముందు చూపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి అవసరమని తెలిపారు. చంద్రబాబు…

ప్రజల ఆస్తులు కొట్టేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్!

-జగన్ వద్ద ఒరిజనల్ పత్రాలు ప్రజలకు జిరాక్స్ పత్రాలు -శృంగారపురం రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ దుగ్గిరాలః ప్రజల ఆస్తులు లాక్కునేందుకే రాష్ట్రంలో తరతరాల నుంచి కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను తొలగించి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం శృంగారపురంలో నిర్వహించిన…