Suryaa.co.in

**

సీఎం లేఖను బాలినేని బయటపెట్టాలి: ఎమ్మెల్యే స్వామి సవాల్

వెలిగొండ ప్రాజెక్టు అంశంపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం టీడీపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రకాశంజిల్లా కొండెపి శాసన సభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడంపై ప్రకాశంజిల్లా కొండెపి టీడీపీ ఎమ్.ఎల్.ఏ స్వామి స్పందించారు. శుక్రవారం స్వామి మీడియాతో…

ఊపర్ షేర్వానీ…అందర్ పరేషానీ.ఇది కేసీఆర్ తీరు

– గజగజ వణికిపోతుండు. అందుకు ఢిల్లీకి పోయి కూర్చుండు – మోదీని కలిసేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తుండు – బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ‘‘ టీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేననే తప్పుడు సంకేతాలను పంపాలని కుట్ర చేస్తుండు. బీజేపీ టీఆర్ఎస్ తో దోస్తీ ఉండదు. ఎప్పుడైనా టీఆర్ఎస్ తో కలిసి పనిచేసిందా? టీఆర్ఎస్ తో…

KCR DECEIVING PEOPLE IN THE NEW OF NEW SCHEMES: SANJAY

Hyderabad, Sept 3 :: Launching a scathing attack on TRS government state BJP president and MP Bandi Sanjay Kumar today alleged that chief minister K Chandrasekhar Rao has neglected welfare of people and deceiving them in the name of new…

కలెక్టరేట్ ఎదుట బిజేపి ధర్నా

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెలుగు జాతి నాగరికతను విచ్చిన్నం చేసేందుకు తెలుగు భాషను నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. తెలుగు భాషా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రాథమిక విద్య మాతృభాషలోనే…

బ్రాండెడ్ కంపెనీలను మూతవేసి సొంత బ్రాండ్లను విస్తరింపజేస్తున్నారు

– మాజీ మంత్రి కేఎస్. జవహర్ మనుషుల బలహీనతలను కూడా వ్యాపారానికి వాడుకోవచ్చని జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. మద్యాన్ని వ్యాపార రంగంగా విస్తరిస్తూ పాలన చేస్తున్నారు. మద్యపాన నిషేదం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. బ్రాండెడ్ కంపెనీలను మూతవేసి సొంత బ్రాండ్లను రాష్ట్రంలో…

హైకోర్టు తీర్పుతోనైనా జగన్ బుద్ది తెచ్చుకుని అమరావతి అభివృద్ధికి పాటుపడాలి

– టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి హైకోర్టు తీర్పుతోనైనా జగన్ బుద్ధి తెచ్చుకొని అమరావతి అభివృద్ధికి పాటుపడాలని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి సీఎం జగన్ కు సూచించారు.. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి అమరావతిని చంపేయడంవల్ల రాష్టానికి చాలా…

Lokesh slams Jagan over falling FDI in AP

State’s place fallen from 5th to 13th by June, 2021 AP competed with Maharashtra under Naidu It has fallen among lesser performing States AMARAVATI: TDP National General Secretary and MLC Nara Lokesh on Friday blamed the Jaganmohan Reddy Government’s anti-industry…

వినాయక చవితి వేడుకులకు అనుమతి ఇవ్వాల్సిందే

– ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ ఏపీ లో వినాయకచవితి వేడుకలు బహిరంగ వేదికల పై నిర్వహించడానికి వీలు లేదంటూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించడాన్ని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా తప్పు పట్టింది. భారతీయ సంస్కృతిలో ముఖ్య భాగమైన విఘ్నాధిపతి వినాయక చవితి నవరాత్రులు స్వాతంత్ర్యం రాక ముందు నుండి బహిరంగ వేదికల పై…

కోర్టు తీర్పులపై ఐఎఎస్ అధికారుల సంఘం స్పందించాలి

అవాంఛనీయ పరిణామాలపై ఉద్యోగ సంఘాలు నోరుతెరవాలి నిబంధనలు మీరి పనిచేస్తున్నందునే కోర్టుల్లో మొట్టికాయలు చట్ట ప్రకారం పనిచేస్తామని ధైర్యంగా చెప్పాలి – టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు రాష్ట్రం ఆర్ధిక, సామాజిక, పారిశ్రామిక రంగాల్లో చాలా వెనుకబడింది. ఇది తెలుగు దేశం పార్టీ చేసే రాజకీయ ఆరోపణ కాదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే…

విద్య, వైద్యం, సాంఘిక, ఆత్మీయ పరిచర్యలను విస్తృతంగా నిర్వహించండి

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని – మర్యాదపూర్వకంగా కలిసిన సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధులు గుడివాడ, సెప్టెంబర్ 3: విద్య, వైద్యం, సాంఘిక, ఆత్మీయ పరిచర్యలను విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి…