Suryaa.co.in

Features

మట్టి కుండలో నీరు తాగితే ప్రయోజనాలు

సమ్మర్ సీజన్ వచ్చేసింది.. చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్‌కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాస కోశ సమస్యలు రావని, జీర్ణ క్రియ కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించు కోవచ్చు.. జిడ్డు, మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

 

LEAVE A RESPONSE