Suryaa.co.in

National

సద్గురుకు బ్రెయిన్ సర్జరీ

ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీవాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. మెదడులో తీవ్ర రక్తస్రావం వల్ల సర్జరీ తప్పనిసరైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.

LEAVE A RESPONSE