March 16, 2026

Andhra Pradesh

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన, ప్రభుత్వ టెర్రరిజాన్ని నిరసిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో...
– 70 ల‌క్ష‌ల‌మంది ప‌సుపుసైన్యం ఉరికించి ఉరికించి కొడ‌తారు -2024లో చంద్ర‌బాబు సీఎం..చ‌ట్టాన్ని ఉల్లంఘించిన వారెవ్వ‌రూ త‌ప్పించుకోలేరు -అత్య‌ధిక మెజారిటీతో మంగ‌ళ‌గిరి గెలిచి...
– సంక్షోభంలో అవకాశాలు వెతుక్కునే బాబు.. బీజేపీతో కాళ్ళ బేరానికి ఢిల్లీ వెళుతున్నాడేమో..! – బద్వేలులో తెలుగుదేశం-బీజేపీ నేతలు కలిసి ప్రచారం చేస్తున్నది...
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ రాకపోయినా రాష్ట్రంలో గంజాయి పరిశ్రమ మాత్రం బాగా నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌...
– కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు – రాష్ట్రంలో అనాగరిక పాలన – బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ బద్వేలు బిజెపి కార్యాలయంలో...
– బద్వేలు లో జనసేనతో కలసి ప్రచారం చేసిన బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు బద్వేలు లో ప్రజలకు త్రాగునీటి కష్టాలు విపరీతంగా ఉన్నాయి....
– పట్టాభి అరెస్ట్ విషయంలో చూపిన చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి, తనపార్టీ వారి విషయంలోకూడా చూపాలి. – 1988లోనే ఒకకేసులో ఏ1ని, మాకుచేతగాకకాదు.. పెద్దాయన...
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎవరైతే చంద్రబాబుని గతంలో అనరాని మాటలన్నాడో, అదేవ్యక్తి నీతినిజాయితీ సంస్కృతి...
– టీడీపీ నేత పట్టాభి అననిదాన్ని, అన్నట్లుగా ముఖ్యమంత్రే ప్రచారంచేస్తూ కావాలనే – రాష్ట్రంలో రౌడీమూకలు రెచ్చిపోయి విధ్వంసంచేసేలా చేస్తున్నాడు – జగన్మోహన్...
– టీడీపీ కార్యాలయంపై దాడిచేసినవారిని పట్టుకోకుండా పోలీసులు ఎందుకు తాత్సారంచేస్తున్నారు? – తాడేపల్లి కొంప ఎప్పుడో కూలిపోయింది. దాన్ని టీడీపీ కూల్చాల్సిన పనిలేదు....