ఇంట్లో విల్లు, బాణాలు ఉంచుకోండి..

– జిహాద్ కు గుంపు వస్తే.. కాపాడేందుకు పోలీసులు రారు – భాజపా ఎంపీ సాక్షి మహారాజ్ హిందువులు అందరూ తమ ఇళ్లలో విల్లు, బాణాలు ఉంచుకోవాలని భాజపా ఎంపీ (ఉన్నావ్) సాక్షి మహారాజ్ కోరారు. జిహాద్ కు పాల్పడేందుకు భారీ గుంపు వస్తే కాపాడేందుకు పోలీసులు సైతం రారని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ లో ఆదివారం ఓ పోస్ట్ పెట్టారు. కర్రలతో పరిగెత్తుకుంటూ వస్తున్న భారీ జన సమూహం చిత్రాన్ని ఉంచారు. “ఒక…

Read More

ప్రధానమంత్రికి మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ!

మాజీ ఉన్నతాధికారులు 108 మంది (అందరికందరూ అఖిల భారత సర్వీసు అధికారులు) ప్రధానమంత్రిని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజ్యాంగ ప్రవర్తనా బృందం – కాన్ స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్ – అనే పేరుతో పని చేస్తున్న ఈ బృందం తరఫున తయారైన ఈ లేఖ మీద 70 మంది మాజీ ఐఎఎస్ అధికారులు, 10 మంది మాజీ ఐపిఎస్ అధికారులు, స్వీడన్, ఇటలీ, పోర్చుగల్, యుకె, మయన్మార్, మెక్సికో, ఈజిప్ట్, నెదర్లాండ్, జపాన్,…

Read More

పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి:ఉపరాష్ట్రపతి

బెంగళూరు: పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ముందు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికవ్వాలని సూచించారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటై 50 వసంతాలు పూర్తైన నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ‘నవ భారత నిర్మాణంలో మీడియా పాత్ర’ అనే అంశంపై…

Read More

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎంపిక..హమ్మా…హబ్బా

– పొగిడిన భారత్ మేధావులే ఇప్పుడు పడకేశారు 2017: హబ్బాహ్…. దబ్బాహ్…. జబ్బాహ్….. 2022: మళ్ళీనా నిన్న జరిగిన ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వరుసగా రెండోసారి అఖండ విజయం సాధించాడు. పోయినసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు.. అతనొక వామపక్షవాది అవడంతో.. మేధావులుగా తమను తాము పరిగణించుకొనే.. భారతీయ మీడియాకు చెందిన.. కాంగ్రెస్ పార్టీ పప్పూగాడితో సహా.. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన.. అనేక మంది దిక్కుమాలిన సన్నాసులు.. ఆయన్ను ఆకాశానికెత్తుతూ.. అభినందన సందేశాలు పంపారు. కొందరైతే…

Read More

184 మంది భద్రత ఉపసంహరణ

చండీగఢ్: పంజాబ్‌లో భారీ విజయంతో అధికారం చేపట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా 184 మందికి సంబంధించిన భద్రతను ఉపసంహరించినట్లు వెల్లడిం‍చారు. ప్రస్తుతం వారికి ఉన్న ముప్పును అంచనా వేసి ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజాగా భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు బీబీ జాగీర్‌ కౌర్, మదన్‌ మోహన్‌…

Read More

పోలీసులతోనే ‘దొంగా’ట!

-ఫొటో పంపి మరీ దొరికిన దొంగ వీడెవరో రొటీన్‌కు భిన్నమైన దొంగలా ఉన్నాడండోయ్. నేరస్తులు దొంగతనం చేసి పారిపోతుంటే.. ఈ ఘరానాదొంగ మాత్రం, ‘సార్ నేను ఫలానా చోట ఉన్నా. ఆ ఇంటికి వచ్చి మంచి చాయ్ తాగి పోండి సార్’ అంటూ.. తనను గుర్తుపట్టేందుకు ఫొటో కూడా పంపిన ఈ టెక్నాలజీ కేడీ యవ్వారం చూడండి. మరి ఫొటో, లొకేషన్ కూడా పంపితే పోలీసులు గమ్మునుంటారా? లేదు కదా? ఆ కేడీకి బేడీలేసి తీసుకెళ్లారు. టెక్నాలజీ…

Read More

ఘనంగా ధరిత్రి దినోత్సవం

“మనం బ్రతుకుదాం – పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దాం”అన్నారు రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. ”ప్రపంచ ధరిత్ర దినోత్సవాన్ని”పురస్కరించుకొని మొక్కలు నాటిన ఆయన “ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరగడం, ప్రమాదకరస్థాయికి ప్లాస్టిక్ వినియోగం పెరగడం, నేలంతా విషతూల్యం కావడం, భూవాతావరణం గతంలో ఎప్పుడూలేనంతగా వేడెక్కడం” పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపరిణామాల వల్ల మిలియన్ల ప్రజల బ్రతుకులు విచ్ఛిన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విపత్కర పరిస్థితుల నుంచి…

Read More

ఒకే రూములో ముగ్గురు మహిళలతో..

దేశ రాజధానిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు చేశారు. అనంతరం నలుగురు మహిళలను, ఓ విటుడిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి నేషనల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం………. దేశ రాజధాని ఢిల్లీలోని దిల్ షాద్ కాలనీలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసేందుకు ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు. అందులో…

Read More
ఏపీలో ఒమైక్రాన్‌ కలకలం

జర భద్రం బ్రదరూ..! కోవిడ్ పోలేదు..!?

దేశం ఇంకా చాలా కాలం పాటు అప్రమత్తంగా ఉండాల్సిందే..జనాభాలో అత్యధిక శాతం కోవిడ్ జాగ్రత్తలు గాలికి వదిలేస్తున్న తరుణంలో ముప్పు ఇంకా పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో కేసుల సంఖ్య..పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో జనాలు విచ్చలవిడి తనానికి ఇంకొన్నాళ్ళ పాటు స్వస్తి చెప్పాల్సిందే..అయితే మరీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకపోయినా అదే సమయంలో జాగ్రత్తలు కూడా తప్పనిసరే.. ప్రస్తుతం దేశ రాజధానిలో విస్తరిస్తున్న మహమ్మారి ఏ కోవకు చెందినదో తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.ఇప్పుడు ఓమిక్రాన్లో…

Read More

అప్పులు తీసుకున్న వారిపై వడ్డీ రేట్ల భారం పెరిగింది

-0.10 శాతం పెరిగిన ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లు -ఈఎంఐ కొంచెం భారం -సవరించిన రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి -ఎస్‌బిఐ దారిలోనే మిగిలిన బ్యాంకులు జాతీయ బ్యాంకుల్లో అప్పులు చేసి, వాటిని తీర్చని వారికి ఇక గడ్డుకాలమే. బ్యాంకువడ్డీ రేట్లు పెంచుతూ ఎస్‌బీఐ ప్రకటించగా, మిగిలిన బ్యాంకులు కూడా దానిని అనుసరించనున్నాయి. రుణాలు తీసుకున్న వారిపై వడ్డీ రేట్ల భారం పెరగబోతోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ…

Read More