ఇంట్లో విల్లు, బాణాలు ఉంచుకోండి..
– జిహాద్ కు గుంపు వస్తే.. కాపాడేందుకు పోలీసులు రారు – భాజపా ఎంపీ సాక్షి మహారాజ్ హిందువులు అందరూ తమ ఇళ్లలో విల్లు, బాణాలు ఉంచుకోవాలని భాజపా ఎంపీ (ఉన్నావ్) సాక్షి మహారాజ్ కోరారు. జిహాద్ కు పాల్పడేందుకు భారీ గుంపు వస్తే కాపాడేందుకు పోలీసులు సైతం రారని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ లో ఆదివారం ఓ పోస్ట్ పెట్టారు. కర్రలతో పరిగెత్తుకుంటూ వస్తున్న భారీ జన సమూహం చిత్రాన్ని ఉంచారు. “ఒక…