Suryaa.co.in

Telangana

క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: పద్మారావు

సికింద్రాబాద్ : క్రీడల్లో ఉత్సాహం కనబరచే వారిని ప్రోత్సహిస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. హైదరాబాద్ జిల్లా స్థాయిలో రెజ్లింగ్ క్రీడల్లో రాణించి ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన ఎర్రగడ్డ కు చెందిన శంకర్ లాల్ నగర్ బస్తీ బాలిక పూజ నిత్లేకర్ ను సికింద్రాబాద్…

శాతవాహన వర్శిటీకి 12-బి హోదా కల్పించండి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వినతికి స్పందించిన యూజీసీ రికగ్నైజేషన్ కమిటీతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని కోరిన యూజీసీ సెక్రటరీ వర్శిటీల స్వతంత్రతను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న సంజయ్ ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆందోళన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్వతంత్రతను దెబ్బతీసేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర…

మాజీ ఓ.ఎస్.డి పై కక్ష్య సాదింపు చర్యలు మానుకోవాలి:పి.సాయిబాబా

ఈ రోజు (10.12.2021)న జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం పార్లమెంటు అధ్యక్షులు పి.సాయిబాబా, వర్కింగ్ ప్రసిడేంట్ నల్లెల్ల కిషోర్, ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్ద పి.ఎస్.గా, ఓ.ఎస్.డి గా మరియు హైయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్నో ఏళ్లు పనిచేసిన మచ్చలేని వ్యక్తి…

ఇన్నాళ్లు విన్నవించాం..ఇగ ఇడిసి పెట్టేదిలే: మంత్రి కేటీఆర్

నేతన్నల బతుకులు మారడానికి మేము చేయూత నిచ్చాం..కానీ కేంద్ర సర్కార్ చిన్న భరోసా కూడా ఇస్తలేదు. ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు మాతో కలిసి కొట్లాడితే మంచిది.చేనేత ,జౌళి శాఖ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర సర్కార్ నిర్లక్ష్య ధోరణి మానుకోవాలి. నేతన్నల బతుకులు మారడానికి తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. చేనేత అభివృద్ధికి…

త్రిదళాధిపతి రావత్ సాహసం అసామాన్యం

– ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకునేలా రావత్ చరిత్ర – రావత్ దంపతుల పార్ధివ దేహానికి పుష్పాంజలి ఘటించిన బండి సంజయ్ – వీర సైనికుల, తెలుగు తేజం సాయితేజ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి హెలికాప్టర్ దుర్ఘటనలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల పార్థీవ దేహానికి…

టైమ్స్ కి బ్రాహ్మణ సెగ

ఇలాంటి విలువలు లేని కాగితాలను చదవడం అనేది మన సనాతన ధర్మానికి మనం చేసే ఘోర అవమానం, విదేశీ భావజాలంతో కొవ్వెక్కి కొట్టుకుంటున్న కాగితాలను, వాటికి మద్దతు తెలిపే మనుషుల్లా కనబడే జంతువులను బహిష్కరిద్దాం. మేలుకో భారతీయుడా, నువ్వేంటి, నీ పుట్టుక ఏంటి, నీ జీవనం ఏంటి, నీ జీవితం ఏంటి? తెలుసుకో, ప్రపంచాన్ని తెలియచేసి,…

తెలంగాణలో మమతా బెనర్జీ టీఎంసీకి స్థానం ఉండదు

– తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కుమారి మమతా బెనర్జీ గారి తృణమూల్ కాంగ్రెస్ దక్షిణాదిలో తమకు అనుకూల పవనాలున్నాయా అని తెలుసుకునే ప్రయత్నం మోతాదుపెట్టింది. వారు కర్ణాటకతో పాటు తెలంగాణలోని కొంతమంది బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులను సంప్రదించినట్లు ఇటీవల మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. తెలంగాణాలో మాత్రం ఎటువంటి…

కొత్త జోనల్ వ్యవస్థతో పోలీసులకు నిరాశ

– ప్రమోషన్లు, బదిలీలపై ప్రభావం – ఒకే మల్టిజోన్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి హైదరాబాద్: స్వరాష్ట్ర కల సాకారం అయితే తమకున్న పరిధులు విస్తృతం అవుతాయని భావించిన వారికి కొత్త జోనల్ వ్యవస్థ నైరాశ్యంలోకి నెట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జోనల్ వ్యవస్థ తరువాత అధికార యంత్రాంగం బదిలీలు చేసుకునే ప్రక్రియ మరింత కుంచించుకపోతున్నది. అంతా…

సచివాలయ నిర్మాణ పనులు వేగంగా చేయండి

– కేసీఆర్ ఆదేశం నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ పనుల తీరుతెన్నులను ఈ రోజు సీఎం పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ…

రోశయ్య కుటుంబాన్ని పరామర్మించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: ఇటీవల పరమపదించిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య కుటుంబాన్ని బుధవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు.ఈ సందర్భంగా రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజకీయాల్లో కొన్ని దశాబ్ధాల పాటు వెంకయ్య నాయుడు రోశయ్యతో సన్నిహతంగా మెలిగారు. రోశయ్య వంటి సీనియర్ నేత మరణించడం రాజకీయాలకు తీరని…