Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో కరెంటు లేక బట్టలు ఆరేసుకుంటున్నారు

– ఏపీపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

వరంగల్: తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడే క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే ఏపీలో కరెంటు లేక బట్టలు ఆరేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగితే ఏపీలో ధరలు పడిపోయాయని తెలిపారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో ఎకరాల కొద్దీ కొనుక్కోవచ్చని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE