Home » ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే!

ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీఆ రాష్ట్రానికి మార్చుతున్నారు. గతేడాది ముఖ్యమంత్రి జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD)కు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply