Suryaa.co.in

Andhra Pradesh

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు :ఏపీ డీజీపీ

– సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తోలు తీస్తాం
– 130 మంది పోలీసులతో సోషల్ మీడియా సెంటర్ ఏర్పాటు
– టీమ్ లో సాప్ట్ వేర్ స్పెషలిస్టులు
– ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక టీమ్

రెచ్చగొట్టే ప్రకటనలు, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేసే వారికి సోషల్ మీడియా నిందితులు అందరికీ ఇది ఒక వార్నింగ్.ప్రభుత్వ సహాయంతో ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ, విజయవాడ లో ఒక సెంటర్ పెట్టడమే కాకుండా, ప్రతి జిల్లాలో హెడ్ క్వాటర్స్ లో ఒక CI, ఒక SI, 6 గురు కానిస్టేబుల్స్ తో ఎస్‌పికి అనుసంధానం చేస్తూ, వారికి ల్యాప్టాప్ లు, డేస్క్ టాప్ లు ఇస్తూ డైరెక్ట్ గా మానిటరింగ్ చేస్తున్నాము. ట్విట్టర్లోను, ఇంస్టాగ్రామ్ లోను, వాట్సాప్ గ్రూప్ లలో పెట్టే పోస్ట్ లను అబ్జర్వ్ చేస్తు ఉంటారు.

LEAVE A RESPONSE