Suryaa.co.in

Andhra Pradesh

జూన్ 5లోపు ఏపీలోకి రుతుపవనాలు

– ఐఎండి

నైరుతి రుతుపవనాలు జూన్ 5లోపు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. ప్రీ మాన్సూన్ వల్ల ఏపీ లో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.2-3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని చెప్పింది.

LEAVE A RESPONSE