Suryaa.co.in

Andhra Pradesh

మూకల అప్పారావు మరణం బాధాకరం

-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యాయవాణి ఎడిటర్ మూకల అప్పారావు మరణం బాధాకరం. మూడు దశాబ్దాలకుపైగా ఉపాధ్యాయునిగా కొనసాగి…ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న అప్పారావు గారు మరణించారన్న వార్తతో షాక్ తిన్నా. ఉపాధ్యాయుల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరనీయమే. అప్పారావు మృతిపట్ల సంతాపాన్ని తెలుపుతున్నా. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా.

LEAVE A RESPONSE