Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతికి రఘురామకృష్ణంరాజు

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ గత నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజలకు జరుగుతున్న అన్యాయన్ని ప్రశ్నిస్తూ… అధికార పక్షం మీద అలుపెరుగని పోరాటం చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు , ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ విషయం తెలిసిందే. ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రార్ధిస్తూ , తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులు కోసం తిరుపతికి రానున్నారు. 23 వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి రానున్నారు.

LEAVE A RESPONSE