Suryaa.co.in

Andhra Pradesh

రామోజీరావు మరణం బాధాకరం

– మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు గారు అంటే తెలియని వారెవరు లేరు వారు క్రమశిక్షణ సమయపాలన వారికుండే జ్ఞానం అమోఘం వారు సామాన్యంగా జీవితం ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు ఈటీవీ, ఈనాడు ,అనే సంస్థలు నిర్మించి వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించారు నేటి యువతరం వారిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి అన్నారు. వారి మరణ వార్త చాలా విషాదకరం వారి ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.

LEAVE A RESPONSE