Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీంకోర్టు ఆదేశాలు హర్షణీయం: పురందేశ్వరి

ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు.’ఇలాంటి కేసుల విచారణలో జాప్యం, బెయిల్పై ఉన్న వారు చేస్తున్న ఉల్లంఘనలపై సి.జె.ఐకి కొన్ని రోజుల కిందట లేఖ రాశాను.ఇవాళ సుప్రీంకోర్టు కేసుల విచారణను వేగవంతం చేయటానికి ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించటం హర్షణీయం’ అని ట్వీట్ చేశారు.

LEAVE A RESPONSE