Suryaa.co.in

ysrcp

Andhra Pradesh

దృష్టి మరల్చేందుకే కోనసీమలో అల్లర్లు:చంద్రబాబు

ఒంగోలు: గత 40 ఏళ్లలో తెదేపా ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.తమ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారని చెప్పారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా ‘మహానాడు’లో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వైకాపా పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు….

Posted on **
Andhra Pradesh

ఇక పోటీ నుంచి తప్పుకుంటా

– మహానాడులో లోకేశ్ సంచలన ప్రకటన ఒంగోలు వేదికగా జరుగుతున్న మహానాడులో టీడీపీ లీడర్ నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. మూడు సార్లు వరసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఈ సారి జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదనే అంశంపై చర్చిస్తున్నామన్నారు. ఈ విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తానని వెల్లడించారు. “పార్టీ జాతీయ…

Posted on **

Naidu, irresponsible

Amaravati, May 27: YSRCP National General Secretary V Vijayasai Reddy said TDP Chief Naidu is an irresponsible Opposition leader and he doens’t have the right to live in Andhra Pradesh and added that YSRCP would move forward with a slogan…

Posted on **
Andhra Pradesh

మంత్రులంతా సజ్జల స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు

– ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకే రాష్ట్రంలో విధ్వంస రచన • వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటోంది • అమలాపురం అల్లర్లు తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే • మచిలీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో వైసీపీ ప్రభుత్వం చలి…

Posted on **
Andhra Pradesh

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ పాలన

*చేతకానితనాన్ని ప్రతిపక్షాలపై రుద్దే ప్రయత్నం *ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమే కోనసీమ అరాచకం *బస్సు యాత్రకు వస్తున్న మంత్రుల్ని యువత నిలదీయాలి *వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి -జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ పాలన చేతకాకే వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార…

Posted on **
Andhra Pradesh

మహానాడు కాదు మహాశ్మశానం:విజయసాయిరెడ్డి

-చంద్రబాబు ఒక ఉన్మాది అని వ్యాఖ్యలు -చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపు -చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడిన విజయసాయిరెడ్డి ఒంగోలులో మహానాడు నిర్వహించుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంచనకు, వెన్నుపోటుకు పుట్టిన ఉన్మాది చంద్రబాబునాయుడు అని అభివర్ణించారు. ఆ ఉన్మాదంతోనే పిల్లనిచ్చిన మామను చంపాడని ఘాటుగా…

Posted on **
English

Chandrababu quips PM didn’t mention ‘my name’

-‘I served meals to get ISB to Hyderabad’ -Jagan destroyed Rs 3 Cr Lakh asset in Amaravati -TDP brought 500 global companies in united State AMARAVATI: TDP National President and former Chief Minister N. Chandrababu Naidu on Friday recalled how…

Posted on **
Andhra Pradesh

మళ్లీ వర్షాకాలం వస్తే ఎపిలో రోడ్లమీద నాట్లు వేసుకోవచ్చు

– ఒక్క చాన్స్ అని కరెంట్ తీగ పట్టుకోవద్దని నేను ఆనాడే చెప్పా – బిసిల జాబితా నుంచి బిసిలను తొలగిస్తే మాట్లాడని ఆర్ కృష్ణయ్య బిసిలకు చాంపియన్ ఎలా అవుతారు? – తప్పుడుగా వ్యవహరించిన అధికారులను.. పోలీసులను వదిలి పెట్టేదే లేదు – రైతులు తమ మోటార్లకు మీటర్లు పెటనివ్వకుండా పోరాడాలి – పార్టీలో…

Posted on **
Andhra Pradesh

సామాజిక న్యాయంపై చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు

-ఆయన ఏనాడూ బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయలేదు -బ్యాంక్‌ రుణాలు ఎగ్గొట్టిన వారికి రాజ్యసభ టికెట్లు ఇచ్చారు -పార్టీ నేతలు జారిపోతారని చంద్రబాబుకు భయం పట్టుకుంది అందుకే ముందస్తు ఎన్నికలంటూ పాట పాడుతున్నారు -చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మబోరు -రాష్ట్రంలో అన్ని వర్గాల వారు సీఎం వెంటే ఉన్నారు -ప్రెస్‌మీట్‌లో వెల్లడించిన వైయస్సార్‌సీపీ…

Posted on **
Andhra Pradesh

క‌ష్ట‌మొస్తే అర్ధరాత్రి అయినా వ‌స్తా!: నంద‌మూరి బాల‌కృష్ణ‌

-హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో బాల‌కృష్ణ‌ -వైసీపీ శ్రేణుల దాడిలో గాయ‌ప‌డ్డ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రామ‌ర్శ‌ -టీడీపీ కార్య‌క‌ర్త‌ల జోలికొస్తే ఖ‌బ‌డ్దార్ అంటూ వైసీపీ శ్రేణుల‌కు హెచ్చ‌రిక‌ ఓ వైపు టీడీపీ మ‌హానాడు ఒంగోలులో జ‌రుగుతుంటే… ఆ పార్టీ కీల‌క నేత‌, ప్ర‌ముఖ సినీ న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ శుక్ర‌వారం త‌న సొంత నియోజ‌కవ‌ర్గం హిందూపురం ప‌ర్య‌ట‌న‌కు…

Posted on **