మంద కృష్ణ మాదిగను పరామర్శించిన టి.డి జనార్ధన్

మంద కృష్ణ మాదిగను మాజీ టీడీపీ శాసనమండలి సభ్యులు టీడీ జనార్ధన్ పరామర్శించారు. ఇటీవల కాలంలో కాలికి గాయం కావటంతో శస్త్ర చికిత్స చేయించుకుని, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణను, ఆదివారం నాడు ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి జనార్ధన్ అడిగి తెలుసుకున్నారు. మంద కృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని టీడీ జనార్ధన్ ఆకాంక్షించారు.
ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు.పరామర్శ
మంద కృష్ణ మాదిగను రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు పరామర్శించారు. ఇటీవల కాలంలో కాలికి గాయం కావటంతో శస్ర్త చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణను ఆదివారం నాడు ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి ఎమ్మెస్ రాజు అడిగి తెలుసుకున్నారు. మంద కృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని ఎమ్మెస్ రాజు ఆకాంక్షించారు.

Leave a Reply